District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

నేటి పంచాంగం

శుక్రవారం, డిశెంబరు 1,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చవితి మధ్యాహ్నం 3.07 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.07 వరకుయోగం : శుక్లం రాత్రి 9.12 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.07 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 3.50 వరకువర్జ్యం : రాత్రి 1.46 – 3.30దుర్ముహూర్తము : ఉదయం 8.29 – …

Read More »

ఎగ్జిట్‌ పోల్స్‌ ను ఎలా లెక్కిస్తారు? అంచనాలు ఎంత వరకు నిజం?

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో చివరగా తెలంగాణలో నేడు పోలింగ్‌ కొనసాగుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌, మిజోరంలలో పోలింగ్‌ ఇప్పటికే ముగిసింది. దీంతో తెలంగాణలో పోలింగ్‌ ముగిసిన తర్వాత.. అంటే సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగుస్తుండగా 5:30 గంటలకు ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. పోలింగ్‌ లో ఓటరు ఎవరివైపు …

Read More »

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. ఆర్మూర్‌ నియోజకవర్గానికి సంబంధించి పిప్రి రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ తో పాటు, బాల్కొండ సెగ్మెంట్‌ కు సంబంధించి …

Read More »

పోలింగ్‌ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పురస్కరించుకుని ఎలక్షన్‌ కమిషన్‌ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్‌ 28 మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. …

Read More »

30న వేతనంతో కూడిన సెలవు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న పోలింగ్‌ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు …

Read More »

తప్పిదాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తుది ఏర్పాట్లలో ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలతో పాటు సీఎస్‌ఐ కాలేజీలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌, రిసీవింగ్‌ సెంటర్లను కలెక్టర్‌ మంగళవారం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 1.40 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 1.55 వరకుయోగం : సిద్ధం రాత్రి 11.14 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి తైతుల రాత్రి 1.39 వరకు వర్జ్యం : ఉదయం శే.వ 7.29 వరకు రాత్రి 7.38 …

Read More »

పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన …

Read More »

అనుమతి లేకుండా ప్రచురించకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా పోలింగ్‌ రోజున, అలాగే పోలింగ్‌ కు ఒక రోజు ముందు అనగా ఈ నెల 29 , 30 తేదీలలో ప్రింట్‌ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం …

Read More »

రేపటితో ప్రచారానికి తెర

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచార సమరానికి మంగళవారం తెరపడనుంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ గప్చుప్‌ కానున్నాయి. ఇక, పోలింగ్‌కు ముందు రెండు రోజులు కీలకం కావడంతో ఓ వైపు ఓటుకు నోటు పంచుతూనే మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్స్‌పై నేతలు నజర్‌ పెట్టారు. ఇప్పటికే రూ. కోట్లలో నగదు నియోజకవర్గాలకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 30వ తేదీ ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »