Education

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాపు జగ్జీవన్‌ రావ్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. బుదవారం వైస్‌ ఛాన్స్లర్‌ ఛాంబర్‌లో బాబు జగ్జీవన్‌ రావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో భారత సమ్మిళిత వృద్ధి అనే అంశంపై ఈనెల 5వ తేదీన నిర్వహించే ఒకరోజు …

Read More »

డిగ్రీ పరీక్షల ఫీ చెల్లింపు తేది పొడగింపు

డిచ్‌పల్లి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2020-24 బ్యాచ్‌ డిగ్రీ విద్యార్థులు బి ఏ.,బీకాం., బిఎస్సి.,బి బి ఏ. కోర్సుల రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) మరియు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ (బ్యాక్‌ లాగ్‌ ) పరీక్షల కొరకు ఏప్రిల్‌ మే, 2025 లో హాజరయ్యే విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 26 తో ముగిసింది. కళాశాలల …

Read More »

మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి …

Read More »

ప్రతిభా పరీక్షలు విద్యార్థుల భయాన్ని తొలగిస్తాయి…

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విఆర్కే అకాడమీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్‌ ఎంసెట్‌ నీట్‌ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎంసెట్‌, నీట్‌ పరీక్షలకు పోటీ తీవ్రంగా పెరిగిపోవడం జరిగిందని సరైన …

Read More »

మోడల్‌ ఎంసెట్‌, నీట్‌ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ…

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు నాడు విద్యార్థి సమైక్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఇంకా పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్‌ నీట్‌ పరీక్షను ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒకటి గంటల వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ …

Read More »

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ లో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్‌, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉర్దూ మీడియం స్కూల్‌లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. కంప్యూటర్‌ ల్యాబ్‌ ను సందర్శించి క్లాసులను పరిశీలించారు. …

Read More »

టెన్త్‌ పరీక్ష కేంద్రాల తనిఖీ

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు …

Read More »

తెలంగాణ యూనివర్సిటీకి అంబులెన్స్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కి ఎస్‌బిఐ తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్‌) పథకంలో భాగంగా రూ. 8,11,276 విలువైన అంబులెన్స్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగిందని డివిజనల్‌ జనరల్‌ మేనేజర్‌ బీజయ కుమార్‌ సాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనారోగ్య …

Read More »

తెలంగాణ ప్రజలు అభివృద్ధి కాలేదు

డిచ్‌పల్లి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2025-26 విశ్లేషణ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్‌ ఆచార్యయం యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, బిజయ్‌ కుమార్‌ సాహూ …

Read More »

లా పరీక్షలకు 9 మంది గైర్హాజరు

డిచ్‌పల్లి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో మంగళవారం నుండి ఎల్‌.ఎల్‌.బి.,ఎల్‌ ఎల్‌ ఎం మూడవ సెమిస్టర్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయి. ఈ పరీక్షలను వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టీ.యాదగిరి రావు ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షల ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. తనిఖీల్లో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రసన్న రాణి. అడిషనల్‌ కంట్రోలర్‌ డా. టి. సంపత్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »