బొగ్గు ముక్క నిప్పురవ్వైవిప్లవ సెగలు చిమ్మిందిగడ్డి పోచలనుకత్తిలా పదునుపెట్టినఈ నేలఎంత పునీతమైనది చీకటి వీపున వాతలు పెట్టివేకువను తట్టి లేపినఆ కలానిదిఎంతటి పదును ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలోతనకై తపిస్తున్న తరిస్తున్నమహా కవిని చూడాలనిప్రతి కవితా శరమైప్రతిపాట వరమైఅమవసను చీల్చివెన్నెలను కురిపించినయినవోదయానికై కలలు కన్నాఆ కలంనిత్య చైతన్య రథం మట్టికై తపించడంమట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణంపద్యాన్ని రaలిపించినిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పిఉద్యమించిన మహాకవి దాశరథితరువాత …
Read More »వానకు స్వాగతం
వాన,నీటిధారగా మారిచెరువైతది,నదిjైుతది,సంద్రమైతది.. నిజమే కానీచల్లటివానగరమ్ ఛాjైుతది విచిత్రంగా,నోటికింత అన్నమైతది అమ్మతనంగా,నేలపాటకు గొంతైతది పరవశంగా,చెట్ల ఆటకు చెలిమినిస్తదిపచ్చదనంగా,పూలనడకకు దారినిస్తది పరిమళంగాపక్షులాకలికి పండ్లనిస్తదిప్రేమగుణంగాపశువులను చేరి పాలనిస్తదివాత్సల్యతనంగామనిషి ప్రగతికికోట్ల విలువైతదిదేవుడనంగా..వానకు దోసిల్లు నింపి కాదుమనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ! రచనకాసర్ల నరేశ్రావు, నిజామాబాద్
Read More »రాష్ట్రస్థాయి కవిసమ్మేళనానికి కాసర్ల
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పద్య కవిసమ్మేళంలో పాల్గొని, సత్కారం అందుకోవల్సిందిగా ఇందూరు జిల్లా ప్రముఖకవి డా.కాసర్ల నరేశ్ రావుకు అకాడమి ఆహ్వానం పలికింది. ఆదివారం హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కవిసమ్మేళనంలో కాసర్ల పాల్గొననున్నారు.
Read More »రెండువేల నోటుపై కవిత
నిన్ను చూసి ఎన్నిరోజులైందో ?నీ స్పర్శ లేక ఎన్నినెలలు దాటిందో?నీకేం, ఎక్కడున్నా బానే ఉంటావ్,తళతళా మిళమిళలతో, నవ్వకుఏం బాగు అది? చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూఒంటరిగా,ఏసిలో ఉన్నా నీకు చెమటలేగా !సరెలే, నీలాంటి సోపతితోనే నీకేం ధైర్యం వస్తది?నలుగురితో ఉండాలనలుగురిలో ఉండాల,చెమట చేతులను తాకినపుడునీవు కడుపునింపే అన్నమైనావు,కష్టాల జేబులలో దూరినపుడునీవు కండ్ల నిండా పండుగైనావు,చదువులను గట్టెక్కించే దారివైనావు,పెళ్ళిలను వెలిగించే దీపమైనావు,అదంతా గతమే,నీవు లేక ఏళ్ళే గడిచే,ఏదో వలసవెళ్ళినట్లు-ఐనా ఎప్పటికైనా నిన్ను చూస్తం లే …
Read More »బాలసాహిత్య సృజనలో మేటి కాసర్ల
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సాహిత్యం రంగంలో గత ముప్పయేళ్ళుగా సేవలు అందిస్తున్న డా.కాసర్ల అభినందనీయులని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా.వి. త్రివేణి అన్నారు. శనివారం ఇందూరుయువత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో, సంస్ఠ కార్యాలయంలో డా.కాసర్ల నరేశ్ రావు రచించిన ‘‘జై విజ్ఞాన్ ‘‘ పుస్తక పరిచయ సభ విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా వచ్చిన డా.త్రివేణి మాట్లాడుతూ ‘తెలంగాణ …
Read More »ఆదివారం – కథ
ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు. అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే …
Read More »తెలుగు సాహిత్యం
భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.జ. గిడుగు సీతాపతి ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.జ. భావకవిత్వం వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.జ. ప్రణయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.జ. …
Read More »స్ఫూర్తిదాయకం తెలంగాణ దారిదీపాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ దారి దీపాలు పుస్తకం భవిష్యత్ తరాలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఉపయుక్తమైన గ్రంథమని ఈ గ్రంథ రూపకల్పనలో అందులో నిజాంబాద్లోని మహనీయులకు చోటు కల్పించడం ఆనందదాయకమని ప్రముఖ కవి వీ నరసింహారెడ్డి అన్నారు. శనివారం నర్సింగ్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని విశ్వవేదికపై జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సారథి డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి …
Read More »పుస్తక ప్రియులకు శుభవార్త… ఒక్కరోజు మాత్రమే
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి నవచేతన సంచార పుస్తకాలయం విచ్చేసింది. గత మూడురోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో పుస్తక విక్రయాలు చేస్తూ అందుబాటులో ఉంది. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేవారు, సాహితీ ప్రియులు, విజ్ఞానవేత్తలు తమకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, పెద్దలు, గృహిణిలు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు, ఇలా అన్ని వర్గాల …
Read More »రామన్నపేటలో అష్టావధానం
వేల్పూర్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన అవధాన విద్యా వాచస్పతి, విశ్రాంత మండల విద్యాధికారిచే అష్ఠావధానం ఉంటుందని తెలిపారు. అవధానంలో నిషిద్దాక్షరి, సమస్య పూరణం, …
Read More »