నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదేశానుసారం ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. బి. విద్యావర్ధిని, జాయింట్ డైరెక్టర్ డా. బాలకిషన్ గురువారం ఉదయం ఎస్ఎస్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ కళాశాలలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల వీసీ ఆకస్మిక తనిఖీ నిర్వహించవలసిందిగా ఆదేశించారని అన్నారు. …
Read More »టీయూలో ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం
డిచ్పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ మరియు బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం’’ ను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అవగాహనా సదస్సును ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ డైరెక్టర్ డా. బి. నందిని, బిజినెస్ మెంట్ విజాగాధిపతి డా. కె. …
Read More »మే 6 నుండి ఇంటర్ పరీక్షలు…
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 6వ తేదీ నుండి 24 వ తేదీ మే వరకు కొనసాగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి రఘు రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ఏర్పాట్లు, తదితర సమస్యల పరిష్కారానికి …
Read More »మాను యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ పుస్తకావిష్కరణ
డిచ్పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ రచించిన ‘‘అరాచకుడి స్వగతాలు’’ అనే పుస్తకం ఆవిష్కరింపబడిరది. ఆర్ట్స్ డీన్ ఆచార్య కనకయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ డా. జి.వి. రత్నాకర్ …
Read More »28 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ ఎల్ ఎం, ఎల్ ఎల్ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ మరియు ఐఎంబిఎ ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ …
Read More »రాష్ట్రమంతటా కోచింగ్ సెంటర్లు
డిచ్పల్లి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వర్చువల్ వేదికగా ఆన్ లైన్లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలలో కోచింగ్ సెంటర్స్ ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, …
Read More »ఘనంగా మహనీయుల జయంత్యుత్సవాలు
డిచ్పల్లి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం, మహాత్మా జ్యోతి బాఫులే, డా. బాబా సాహెబ్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకను కలిపి ఒకే వేదికపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర …
Read More »ఈ నెల 25 వరకు బి.ఎడ్. పరీక్ష ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 25 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 26 వ తేదీ వరకు, …
Read More »టీయూలో మహనీయుల జయంత్యుత్సవాలు
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ మరియు బీసీ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి …
Read More »సమాజం పట్ల అంకితభావం ప్రశంసనీయం
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) 1,2,3,4 యూనిట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ వారి సహకారంతో సోమవారం ఉదయం న్యాయ కళాశాల ఆవరణలో ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల కంటే …
Read More »