డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. బి.ఎ. (ఎల్) కోర్సులకు చెందిన మొదటి, రెండవ, మూడవ సంవత్సర విద్యార్థులకు వన్ టైం బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు వచ్చే నెల మే 5 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు నిర్వహింపబడుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »టీయూలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు
డిచ్పల్లి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ వెనుక భాగంలోని మామిడి తోటలో గల హనుమాన్ మందిరంలో మంగళవారం ఉదయం శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారని హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హనుమాన్ జన్మదినోత్సవ వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి విశిష్ట …
Read More »ఎన్ఎస్ఎస్ సేవాతత్పరత అమోఘం
డిచ్పల్లి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ఎస్ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి …
Read More »దీన జనోద్ధారకుడు అంబేడ్కర్
డిచ్పల్లి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. ఎం. బి. భ్రమరాంబిక ఆధ్వర్యంలో డా. భీం రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల అలంకరణ చేసి వందనం చేశారు. కార్యక్రమంలో …
Read More »పిహెచ్. డి. నోటిఫికేషన్ విడుదల
డిచ్పల్లి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో డీన్ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో బుధవారం పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ విభాగాలలో క్యాటిగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్ఎఫ్ మరియు ఏదైనా నేషనల్ సంస్థ నుంచి …
Read More »బి.ఎడ్. పరీక్షల ఫలితాల వెల్లడి
డిచ్పల్లి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. కళాశాలలో గల రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్లో ఆవిష్కరించారు. ఫలితాల్లో మొత్తం 1290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1184 మంది ఉత్తీర్ణులు, 106 మంది ప్రమోటెడ్ అయినారు. ఉత్తీర్ణతా శాతం 91.78 శాతంగా నమోదు అయ్యింది. ఫలితాల …
Read More »పర్యావరణ సమస్య ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అనువర్తిత ఆర్థిక శాస్త్ర విభాగంలో విభాగాధిపతి టి. సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాండిచ్చెరి నుంచి నేషనల్ ఇన్సిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ పుదుచ్చెరి అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాగుట్ల చంద్రశేఖర్ విచ్చేసి ‘‘ఫైనాన్షియల్ క్లీన్ ఎనెర్జీ ప్రాజెక్ట్స్: ఎవిడెన్స్ ఫ్రం మేజర్ ఇన్వెస్ట్ మెంట్ కంట్రీస్’’ అనే …
Read More »విజ్ఞానసౌధను సందర్శించిన వీసీ
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రెరీ (విజ్ఞాన సౌధ) ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం సందర్శించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో ప్రిపేర్ అవుతున్న సందర్భంలో విద్యార్థులను వీసీ పలకరించారు. విద్యార్థులందరు రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్న ఉద్యోగాల సాధన కోసం కృషి చేయాలన్నారు. తాము అనుకున్న లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. …
Read More »కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్ డా. మహేందర్ రెడ్డి అయిలేని ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో మంగళవారం కూడా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కొనసాగింది. రెండవ రోజు వాలంటీరులందరు గ్రామంలో ‘‘బేటీ బచావో – బేటీ పడావో’’ అనే అంశంపై ర్యాలి నిర్వహించి అవగాహన కల్పించారు. వీదుల్లో తిరుగుతూ ప్లకార్డులు …
Read More »బీసీ స్టడీ సర్కిల్ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బిసి స్టడీ సర్కిల్ సెంటర్ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఆయా గదులను తిరుగుతూ స్థానికంగా అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కేంద్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పై …
Read More »