Education

17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు

డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల అనుసారం తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 17 నుంచి 30 వ తేదీ వరకు సెలవులను పొడిగించారు. విద్యా సంవత్సరానికి అవరోధం కలుగకుండా సెలవుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు.

Read More »

ఐసిఎస్‌ఐతో టీయూ కామర్స్‌ ఎం.ఒ.యు.

డిచ్‌పల్లి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగం, ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా మెమొరండం ఆఫ్‌ అండర్‌ స్టాండిరగ్‌ (ఎంఒయు) ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగాధిపతి డా. రాంబాబు గోపిసెట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐసిఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎం.ఒ.యు. కుదుర్చుకున్నారు. ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా సదరన …

Read More »

15 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

హైదరాబాద్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు గాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా, డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల …

Read More »

24 వరకు డిగ్రీ మొదటి, రెండవ సెమిస్టర్స్‌ రీవాల్యూయేషన్‌

డిచ్‌పల్లి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల సిబిసిఎస్‌ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, రెండవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 24 వ తేదీ వరకు రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌ …

Read More »

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో అక్రమంగా గోడ నిర్మాణం…

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 201, 206, 211 సర్వే నెంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించిన మున్సిపల్‌ అధికారులను దాని కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేశాయి. ప్రజాప్రతినిధులు అయి ఉండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలంలో గోడను నిర్మించడం …

Read More »

విశ్వవిద్యాలయాలు అప్రమత్తంగా ఉండాలి…

డిచ్‌పల్లి, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి అధ్యక్షతన కార్యక్రమం జరిగిందని వీసీ అన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ …

Read More »

ఎం.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ మొదటి, రెండవ సెమిస్టర్స్‌ అలాగే ఎం.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలో 14 వేల 158 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 2 వేల 933 మంది …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ పరిశోధక విద్యార్థి ఇ. శ్రీనివాస్‌ గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో గల …

Read More »

డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈనెల 8, 9వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పిజి తరగతులు ఉమ్మడి జిల్లా అధ్యయన కేంద్రాలు బాన్సువాడ, కామారెడ్డి, బోధన్‌, మోర్తాడ్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బిచ్కుంద, ఎల్లారెడ్డి లో కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సూచన మేరకు 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించడం వల్ల వాయిదా వేసినట్టు అధ్యయన …

Read More »

టీయూలో న్యూ ఇయర్‌ వేడుకలు

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో గల ఎగ్జిక్యూటివ్‌ హాల్‌లో కొత్త సంవత్సర (2022) వేడుకలు నిర్వహించారు. పరిపాలనా భవనం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులందరికి, వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని శుభాలు కలగాలని కోరుకున్నారు. సిబ్బంది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »