Education

ఉత్తమ విద్యార్థులకు కలెక్టర్‌ అభినందనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలలో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల డిచ్‌పల్లి ఎంపిహెచ్‌డబ్ల్యూ ఫిమేల్‌, మొదటి సంవత్సరం విద్యార్థులు, ఎల్‌ వసంత, ఐదువందల మార్కులకు గాను, 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత ఐదువందల మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించారు. …

Read More »

ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2021`22 విద్యా సంవత్సరానికి గాను మిగిలి ఉన్న సీట్లకు ఐదవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ బాలికల ఐటిఐ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని వారు ఐదవ విడత ఈనెల 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు …

Read More »

డిగ్రీ, పిజి తరగతులు వాయిదా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 19న ఆదివారం జెఎన్‌టియు (పంచాయతీ రాజ్‌) రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ సెంటర్‌ ఉన్నందున ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పిజి తరగతులు వాయిదా వేసినట్టు అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తరగతులు జనవరి 2, 2022 నుండి యథావిధిగా నిర్వహింపబడతాయని, …

Read More »

ప్రతి విద్యార్థికి ప్రతిభ సర్టిఫికెట్‌ అందజేస్తాం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణిత పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్‌ అందజేస్తున్నట్ల తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాడ్వాయి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రామానుజన్‌ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్‌ 21న పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ గణిత ఫోరం …

Read More »

విజ్ఞాన సౌధ తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉశ్వవిద్యాలయ మెయిన్‌ క్యాంపస్‌లోని విజ్ఞాన సౌధ గ్రంధాలయాన్ని బుధవారం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య శివ శంకర తనిఖీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు అవసరమయ్యే బుక్స్‌, జర్నల్స్‌ లాంటివి ఏమైనా అవసరం ఉంటే వీలైనంత తొందరలో అందుబాటులోకి వచ్చేట్లు చూడాలని లైబ్రేరియన్‌ సత్యనారయణకు సూచించారు.

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్‌ క్యాంపస్‌ బాలికల, బాలుర వసతి గృహాలను మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య శివ శంకర్‌ తనిఖీ చేశారు. ముందుగా ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ తనిఖీ చేశారు. అక్కడి మెస్‌లు వంట శాల, విద్యార్థుల రూములను సందర్శించారు. ప్రతి రూమ్‌కు కిటికీలు డోర్లు, ఫ్యాన్స్‌ లైట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి …

Read More »

విద్యా శాఖ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉపాధ్యాయుల ఉమ్మడి జిల్లా కేటాయింపుల జరిగే ప్రక్రియను పర్యవేక్షించటానికి డిఈఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం కేటాయింపుల కార్యక్రమం పూర్తి చేయడానికి అవసరమైన సీనియార్టీ జాబితా సమాచారం తయారు చేయటానికి ఎక్కువ మందితో టీములు వేసి గడువులోపు పూర్తయ్యే విధంగా ఏర్పాట్లు …

Read More »

12 నుండి తరగతులు ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌, ద్వితీయ సంవత్సరంలో 3వ సెమిస్టర్‌, తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్‌ సంసర్గ తరగతులు ఈనెల 12 వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయని అధ్యయన కేంద్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిజి మొద‌టి, రెండ‌వ …

Read More »

21న జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గణిత ఫోరం నిజామాబాద్‌ జిల్లా తరపున ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలలలో పదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. పరీక్షలో విజేతలకు మండల విద్యాశాఖ అధికారి వనజ, ప్రధానోపాధ్యాయులు రాజన్న, లింగం, గణిత …

Read More »

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న 2 వేల 500 కోట్ల ఫీజురీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని పి.డి.ఎస్‌.యూ జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్‌, పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షులు వి.సాయినాథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్ధులతో రైల్వే కమాన్‌ నుండి డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాలయం వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »