నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్ నిర్వహించారు. ముందుగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది విద్యార్థులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »నిరాహార దీక్షకు టిఎన్ఎస్ఎఫ్ మద్దతు
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో గత 3 రోజులుగా రిలే దీక్ష చేస్తున్న పీహెచ్డి స్కాలర్ గణేష్ దీక్షకు సోమవారం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు తమ సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బాలు, నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడుగడుగున అన్యాయమే …
Read More »6న ఛలో కలెక్టరేట్
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం తలపెట్టే చలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన అన్నారు. శనివారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు నాలుగు …
Read More »పదోన్నతులు కల్పించాలని నిరసన
డిచ్పల్లి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అధ్యాపకులుగా చేరిన వారికి పదోన్నతులు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మండి అడ్మినిస్ట్రేషన్ భవనము వరకు బైక్ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డా బాలకిషన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు కల్పించకుండా 2014 అధ్యాపకుల పట్ల వివక్షతను చూపుతున్నారన్నారు. …
Read More »తెలుగులో శమంతకు డాక్టరేట్
డిచ్పల్లి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఎస్. శమంతకు పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్. శమంత తెలంగాణ సాహిత్యం శ్రామిక జీవన చిత్రణ (2000-2010) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. …
Read More »బి.ఇ.డి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
డిచ్పల్లి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యునివర్సిటీ పరిధిలోని బి.ఇ.డి. కళాశాలల అక్రమ అఫియషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ చాంబర్ వద్ద డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యునివర్సిటి పరిధిలోని బి.ఇ.డి. కళాశాలలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కూడా లేరని అదే విధంగా …
Read More »పాలిటెక్నిక్ కాలేజీల్లో డెవలప్మెంట్ ఫీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యార్థుల వద్ద డెవలప్మెంట్ ఫీజుల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా …
Read More »పదోన్నతులు కల్పించండి…
డిచ్పల్లి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీలో 2014 లో నియమితులైన రెగ్యులర్ అధ్యాపకులు వారికి పదోన్నతులు కల్పించక పోవడంపట్ల గురువారం ధర్నా నిర్వహించారు. 2014 లో నియమితులైన అధ్యాపకుల అధ్యక్షుడు డా. బాలకిషన్, కార్యదర్శి డా. లక్ష్మణ్ చక్రవర్తి మాట్లాడుతూ తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలని లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ …
Read More »ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్ వార్డెన్
డిచ్పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్ క్యాంపస్ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేర్ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్లో …
Read More »