Education

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఇంటర్‌ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్‌ క్యాంపస్‌ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్‌ వేర్‌ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో …

Read More »

పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైందని ప్రాంతీయ అధ్యయన కేంద్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ 2021 డిసెంబర్‌ 28 నుంచి 2022 జనవరి 17 వరకు… పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2021 డిసెంబర్‌ 2, రూ.500 అధిక రుసుముతో …

Read More »

తెయులో ఎయిడ్స్‌ అవగాహన సదస్సు

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్‌.యస్‌.యస్‌ యూనిట్‌ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్‌.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్‌ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హల్‌లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్‌ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్‌ …

Read More »

హాస్టల్‌ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలి…

హైదరాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కొవిడ్‌ కలకలంపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, గురుకుల, హాస్టల్‌ విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లోని సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల …

Read More »

ఐటిఐలో ప్రవేశాలకు మరో అవకాశం

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థుల అడ్మిషన్‌ కొరకు 4వ ఫేస్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించడానికి ఈనెల 30 వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మెరిట్‌ …

Read More »

అక్రమ టీచింగ్‌ పోస్టులు రద్దు చేయాల్సిందే

డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తాకి పి.డి.ఎస్‌.యు, పీ.వై.ఎల్‌ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్‌ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశాలకు చివరి గడువు

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెగ్యులర్‌ డిగ్రీలో సీటు రాని వారికి చక్కని అవకాశం… అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తుంది. దీనికి ఇంటర్‌, పాలిటెక్నిక్‌ కోర్సు చదివిన వారు అర్హులు. ప్రవేశాల కొరకు డిసెంబర్‌ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

అక్రమ నియామకాలు రద్దుచేయాలని ఫిర్యాదు

నిజామాబాద్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్‌ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని గురువారం హైదరాబాద్‌లో కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌కి పి.డి.ఎస్‌.యు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్‌.యు రాష్ట్ర నాయకులు నరేందర్‌ మాట్లాడుతూ టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్టు గత పాలకమండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019 లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన …

Read More »

వసతి గృహాలు తనిఖీ చేసిన వైస్‌ఛాన్స్‌లర్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గుప్త గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.తనికీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులను సమయ పాలన పాటించాలని ఆదేశించారు. భోజనం బాగుండాలని ఆదేశించారు. వసతి గృహంలో అల్పాహారం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. తనికీలో చీఫ్‌ వార్డెన్‌ డా. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »