Breaking News

Education

ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1(ప్రిలిమ్స్‌) ఉచిత కోచింగ్‌ ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్‌ చేతుల మీదుగా ఉచిత స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే అభ్యర్థులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని కోరారు. కార్యక్రమంలో బిసి స్టడీ …

Read More »

పనుల పురోగతి పట్ల కలెక్టర్‌ సంతృప్తి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం క్యాతంపల్లిలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నందు అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించి పురోగతిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న టాయిలెట్స్‌ ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్‌ పనులను పరిశీలించి రెండు రోజులలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

జూన్‌ 1 నుండి హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్‌ 9వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ …

Read More »

బడుల ప్రారంభానికి ముందే పనులు పూర్తి కావాలి

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్‌ క్యాంప్‌ లోని మండల పరిషత్‌ ప్రాథమిక …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9 న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆదేశాలననుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్‌ సింగ్‌ లతో కలిసి …

Read More »

జూన్‌ 22 నుండి ప్రాక్టీకల్‌ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బి ఎస్సీ రెండవ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్‌ (రెగ్యులర్‌) ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ ను అధికారులు విడుదల చేసినారు. గ్రూప్‌- ఏ కళాశాలలో 22.6.2024 నుండి 23.6.2024 వరకు గ్రూప్‌ -బి కళాశాలలో 29.6.2024 నుండి 30.6.2024 లోపు నిర్వహించుకొని మార్కులను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అప్లోడ్‌ చేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. …

Read More »

జూన్‌ 3 నుండి బడిబాట

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించుటకు జూన్‌ 3 నుండి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జూన్‌ 3 నుండి 11 వరకు చేపట్టనున్న బడిబాట, అనంతరం …

Read More »

ఘనంగా శ్రీ భాషిత పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ భాషిత పాఠశాల 20 వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్‌ పోలపల్లి సుందర్‌ సరస్వతీ మాత విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్‌ మాట్లాడుతూ శ్రీ భాషిత పాఠశాల స్థాపించి ఇప్పటికీ 20 …

Read More »

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

బాసర, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌  టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేఈ బాసర ట్రిపుల్‌ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేశారు. 2024 ` 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ …

Read More »

ఫీజుల దోపిడిని అరికట్టాలి

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని అదేవిధంగా ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లంబాడి స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌ రాథోడ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం లంబాడి స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »