డిచ్పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ (ఫైనల్) తుది సెమిస్టర్ ఫలితాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను పురస్కరించుకొని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలో 40.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. మొత్తం డిగ్రీ పరీక్షలకు 9026 మంది హాజరు కాగా 3658 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారని పేర్కొన్నారు. ఇందులో అధికంగా …
Read More »కె.సి.ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆర్మూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన సందర్భంగా ఆర్మూర్ సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు కె.సి.ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో రూ. 6.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్టహాసపు …
Read More »మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్ లు, పారశీ కులకు కామారెడ్డి పట్టణంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. …
Read More »మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద మైనారిటీ విద్యార్థులకు సి.ఏం. ఓవర్సీస్ స్కాలర్షిప్ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్,సిక్కు, జైను, పార్శీ, బౌద్ధ మతానికి చెందిన పేద మైనారిటీలకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ స్కాలర్షిప్ అందజేయనున్నదని ఆయన తెలిపారు. 2023 …
Read More »బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి
బాన్సువాడ, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం బిపి మండల్ 105 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ బిందేశ్వరి ప్రసాద్ మండల్ (1918-1982) భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ …
Read More »ముగిసిన గాంధీ చిత్ర ప్రదర్శన
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 17,173 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు, మార్గనిర్దేశకంలో జిల్లాలో ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 9 సినిమా ధియేటర్లు నిజామాబాద్లోని విజయ్ థియేటర్, ఉషా ప్రసాద్ స్క్రీన్-3, …
Read More »ఆర్మూర్లో చంద్రయాన్ 3 విజయోత్సవ ర్యాలీ
ఆర్మూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంద్రయాన్ -3 విజయవంతంగా చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన సందర్భంగా ఆర్మూర్ పట్టణములోని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీగా చంద్రయాన్ విజయోత్సవ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 750 మీటర్ల జాతీయ జెండా చేత …
Read More »టియులో కెరియర్ అడ్వాన్స్మెంట్ (సిఏఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలి
డిచ్పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం కాబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్కి తమ పదోన్నతుల విషయమై వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు అర్హత కలిగిన పదోన్నతులు, ఉద్యోగ క్రమబద్ధీకరణకు సానుకూలంగా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. …
Read More »చరిత్ర సృష్టించిన చంద్రయాన్ -3
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్తులు అబ్దుల్ కలాం విగ్రహం ఎదుట సీట్లు పంచుకొని టపాకాయలు పేల్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దక్షిణ ధృవంపై తొలిసారి చంద్రయాన్ -3 ల్యాండిరగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించిందన్నారు. రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు …
Read More »