Education

విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ

బాన్సువాడ, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఇబ్రహీంపేట్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రామ సర్పంచ్‌ నారాయణ రెడ్డి నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటుబుక్స్‌ అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో, అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వ …

Read More »

ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ సెమిస్టర్‌ పరీక్షలో 3 వేల 158 మంది విద్యార్థులకు గాను 2 వేల 744 మంది హాజరయ్యారని, 414 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మెడికల్‌ కళాశాల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మెడికల్‌ కళాశాల నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు, జిల్లా …

Read More »

పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

గాంధారి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని కేటీఎస్‌ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్‌ గుర్తింపును రద్దు చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సతీష్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోగ, ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, నోట్‌ పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడి చేస్తున్నా సంబంధిత …

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్‌ వాయి ప్రభుత్వ షెడ్యూల్‌ కులాల వసతి గృహంలో ఎంపీపీ దశరథ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు, నూతన వస్త్రాలు పంపిణి, పర్నిచర్‌ పంపిణి చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఎమ్మెల్యే సురేందర్‌ కృషితో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు గాను 150 మంది అదనంగా వచ్చినట్లు తెలిపారు. సన్నబియ్యం …

Read More »

వసతిగృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్‌ను ప్రొఫెసర్‌ యాదగిరి, రిజిస్ట్రార్‌ తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి హాస్టల్స్‌ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిస్కార మార్గాలను వివరించారు. రిజిస్టర్‌ వెంట హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ డా. మహేందర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వినోద్‌ కుమార్‌, ఎస్టేట్‌ …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

బాన్సువాడ, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోనాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచి వెంకటరమణారావు దేశ్ముఖ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనంతోపాటు దుస్తులను అందించడం జరుగుతుందని కావున విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పట్ల నిర్లక్ష్యం వహించరాదని కావున విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని …

Read More »

పార్ట్‌ టైం అధ్యాపకులను క్రమబద్దీకరించాలి

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 12 యూనివర్శిటీలలో (680 మంది) పనిచేస్తున్న యూనివర్శిటీ పార్ట్‌టైమ్‌ లెక్చరర్లందరూ జివో 16 పరిధిలోకి వస్తామని, తమను కూడా క్రమబద్ధీకరణలో చేర్చాలని తెలంగాణ యూనివర్సిటీ పార్ట్‌ టైం అధ్యాపకుల సంఘం ప్రతినిధులు అభ్యర్డిస్తున్నారు. యుజిసి / ఏఐసిటిఇ నిబంధనల ప్రకారం తమకు అన్ని అర్హతలు ఉన్నాయని, కాబట్టి గతంలో రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మైసూరు, మణిపూర్‌, పంజాబ్‌, ఢల్లీి …

Read More »

18 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ -ఎంబిఎ, ఎంసిఎ 2వ, 4వ సెమిస్టరు, ఐఎంబిఎ 8వ, 10వ సెమిస్టరు, ఇంటిగ్రేటెడ్‌ (5 ఐఎంబిఎ, ఏపిఇ, ఐపిసిహెచ్‌, ఐఎంబిఎ, ఎల్‌ఎల్‌బి 6వ సెమిస్టరు, కి చెందిన రెగ్యులర్‌, బ్యాక్‌ లగ్‌ థియరీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు/ జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులతో రెండవ శ్రేణిలో ఉత్తీర్ణులై, టెట్‌ అర్హత సాధించిన వారు కామారెడ్డిలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »