Education

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్‌ సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లతో కలిసి సిఐటియు నాయకులు రవీందర్‌ ఖలీల్‌ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తారని …

Read More »

తపాలా శాఖలో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు…

ఆర్మూర్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తపాలా శాఖలో కొత్త వడ్డీ రేట్ల తో ఈ నెల 28 న అన్ని పోస్టల్‌ బ్రాంచ్‌లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడం జరుగుతుందని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలిపారు. సురేఖ మాట్లాడుతూ… నిత్యం ప్రజలకు సేవలు అందించే తపాలా శాఖ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిందని, పలు పథకాలపై భారీగా వడ్డీ రేట్లు పెంచిందని, 28 …

Read More »

ఫిబ్రవరి 4 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ సంవత్సరం 3 వ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు ఫిబ్రవరి 4 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల …

Read More »

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 126 వ జయంతి ని మండలంలోని సాటాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు మీడియం పాఠశాలలో జనాభాయ్‌ రవికుమార్‌ దంపతులు తన కుమారుడు సాయి విశ్వాస్‌ ఇదే రోజు జన్మించడం అదృష్టమని ఈ సందర్భంగా 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు, భవిత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలకు నోట్‌ బుక్స్‌, పలకలను ప్రధానోపాధ్యాయులు …

Read More »

ఏ.ఈ.ఈ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఆదివారం జరుగనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 నుండి 12.30 గంటల వరకు జరిగే పేపర్‌-1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులను ఉదయం 8.30 నుండి 9.45 గంటల వరకు లోనికి …

Read More »

భాషిత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు

ఆర్మూర్‌ జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని భాషిత పాఠశాలలో శనివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖ పోటీలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 100 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విజేతల ప్రకటనను 27వ తేదీ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘‘పరీక్ష పే చర్చ’’ టీవీ కార్యక్రమం …

Read More »

టాస్క్‌ తరగతులు ప్రారంభం

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల పిజేఆర్‌ డిగ్రీ కళాశాలలో టాస్క్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి గురువేందర్‌ రెడ్డి మాట్లాడుతూ టాస్క్‌ తరగతులను ఉపయోగించుకుని విద్యార్థులు తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధి రఘు తేజని కళాశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌ కుమార్‌ గౌడ్‌ సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 1803 మంది విద్యార్థులకు గాను 1690 మంది హాజరయ్యారని, 113మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ కార్పొరేట్‌ అకౌంటింగ్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ …

Read More »

మెడికల్‌ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా వెంకటేశ్వర్‌

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మెడికల్‌ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌ గా పెరుగు వెంకటేశ్వర్‌ నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మెడికల్‌ కళాశాల తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నిర్వహించడానికి ఇంజనీరింగ్‌ కళాశాల భవనాన్ని చూడాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన యూజీ 2వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 3769 మంది విద్యార్థులకు గాను 3519 మంది హాజరయ్యారని, 250మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌ పరీక్ష కేంద్రంలో 2వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ మ్యాథమెటిక్స్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ కాగా, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »