Education

కామారెడ్డి మహిళలకు సదవకాశం

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు గంగాసాయి ఫౌండేషన్‌ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో శ్రీ గంగా సాయి ఫౌండేషన్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, జనరల్‌, ఇలా అన్ని వర్గాల వారికి టైలరింగ్‌, మగ్గం వర్క్‌, బ్యూటిషన్‌, మెహందీ, కంప్యూటర్‌ తదితర వాటిపై ఉచిత …

Read More »

విద్యార్థుల ప్రతిభ వెలికితీతకే బోధనోపకరణాల మేళ

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాబోధనను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని స్థాయిలలోని విద్యార్థులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే బోధనోపకరణాల మేళ ఉపయోగపడతాయని ఎంపీపీ రజిని కిషోర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ భవిత దివ్యాంగుల పాఠశాలలో బోధనోపకరణమేలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కిలకించారు.అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న …

Read More »

పిఆర్టియు కాలమాని ఆవిష్కరణ

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ దివ్యంగుల పాఠశాలలో మంగళవారం పిఆర్టియు నూతన కాలమానిని ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయడంలో పిఆర్టియు ఎప్పుడు ముందుంటుందని ఉపాధ్యాయుల పక్షాన అనునిత్యం వారి గొంతుకై …

Read More »

తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌ రెడ్డి మరణం తీరని లోటు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1969 ప్రత్యేక తెలంగాణోద్యమ నాయకుడు,కవి, రచయిత, స్నేహశీలి డా. ఎం. శ్రీధర్‌ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులో మరణించారు. ఆయన పలు సందర్భాలలో నిజామాబాద్‌ను సందర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ఘనపురం దేవేందర్‌ తిరుమల శ్రీనివాసార్య రచించిన ‘‘నుడుగు పిడుగులు’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 2011 ఆగస్టు 13న ఆయన పాల్గొన్నారు. 2017 అక్టోబర్‌ 22న …

Read More »

యువజనోత్సవాలలో ఉపన్యాసపోటీలు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వజించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ తెలిపారు. జిల్లా క్రీడా మరియు యువజన విభాగం ,నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు వయసు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు వారై ఉండి, కేవలం 3 …

Read More »

నేటి యువతకు మౌనిక ఆదర్శం

కామరెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్‌ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు, డివిజన్‌ సెక్రెటరీ జమీల్‌ అన్నారు. గుడ్‌ గవర్నెన్స్‌ డే సందర్భంగా …

Read More »

మౌనికను అభినందించిన ఎంపి

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 25, గుడ్‌ గవర్నెన్స్‌ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఢల్లీిలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన యూత్‌ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది అటల్‌ బిహారీ వాజ్‌పాయి గురించి మాట్లాడే …

Read More »

టిపిటిఎఫ్‌ నూతన క్యాలెండర్‌ ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి

కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిపిటిఎఫ్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.రాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వై. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ అనిల్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శులు సిహెచ్‌ లక్ష్మి, మీనా, భూషణ్‌, విజయ శ్రీ, నలిని దేవి, జి. సంతోషి, టి.శ్రీనివాస్‌, పి. అంజయ్య, కే శ్రీనివాస్‌, …

Read More »

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

రెంజల్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన పథకం నియమ నిబంధనల పాటించాలని తహసిల్దార్‌ రాంచందర్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని …

Read More »

ఎన్‌వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్‌ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »