Breaking News

    Education

    బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ నూతన కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన

    డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. ప్రవీణ్‌ మామిడాల సమన్వయ కర్తగా తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సమర్పించారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన కొన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో బిఎస్సీ …

    Read More »

    భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది

    హైదరాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …

    Read More »

    సెప్టెంబర్‌ 8 వరకు పరీక్ష ఫీజు గడువు

    డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ, నాలుగవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు సెప్టెంబర్‌ 8 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ …

    Read More »

    టీయూలో చిత్రలేఖనం, రంగోళి పోటీల నిర్వహణ

    డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా మంగళవారం ఉదయం ‘‘చిత్రలేఖనం’’, మధ్యాహ్నం ‘‘రంగోళి’’ పోటీలను నిర్వహించామని తెలిపారు. పోటీలకు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ …

    Read More »

    టీయూలో వ్యాసరచన, వక్తృత్వం పోటీలు

    డిచ్‌పల్లి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. అందులో భాగంగా సోమవారం ఉదయం వ్యాసరచన పోటీని ‘‘భారతదేశ సమగ్రాభివృద్ధిలో విద్యార్థుల భూమిక’’ అనే అంశంపై, మధ్యాహ్నం వక్తృత్వం పోటీని ‘‘జాతీయ …

    Read More »

    అర్థశాస్త్రంలో డాక్టరేట్‌… అభినందనీయం..

    కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో సోమవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పాత నాగరాజు పర్యవేక్షణలో అర్థశాస్త్రంలో డాక్టరేట్‌ సాధించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలును సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ ఆర్యభట్ట విద్యాసంస్థల కరస్పాండెంట్‌ …

    Read More »

    పరీక్ష కేంద్రాల తనిఖీ

    కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుల్‌ రాత పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో ఉన్న వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యను అధికారులను అడిగారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఏఎస్‌పి అన్యోన్య, చంద్రకాంత్‌, …

    Read More »

    ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్టల్‌ సందర్శన యాత్ర

    నవీపేట్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్‌ సందర్శన యాత్రను నవీపేట్‌ మండలంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్‌ తల్లారే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో వీటన్నింటిలో ఉన్నటువంటి సమస్యలను సర్వే చేసి …

    Read More »

    పిహెచ్‌. డి. నోటిఫికేషన్‌ విడుదల

    డిచ్‌ప‌ల్లి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ లో డీన్‌ ఆచార్య కైసర్‌ మహ్మద్‌ శనివారం ఉదయం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1, క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో క్యాటగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్‌ …

    Read More »

    చదువుతూనే ఉద్యోగం – గొప్ప అవకాశం

    నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ బీ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంలో చేరి, చదువుతూనే ఉపాధి అవకాశం పొందడం గొప్పవరం అని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »