డిచ్పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి రాజు గంధంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఉదయం కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్లో నిర్వహించారు. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ వి. …
Read More »క్యాంపస్ డ్రైవ్లో 34 మంది సెలెక్ట్
డిచ్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎసెన్షియా బయో పార్మా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన కంపెనీలో ఉద్యోగాల కోసం గురువారం ఉదయం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ జరిగిన రాత పరీక్షలో 34 మంది ఎమ్మెస్సీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 16 వ తేదీన సెలెక్ట్ అయిన విద్యార్థులకు హైదరాబాద్లో …
Read More »వృక్షశాస్త్రంలో కృష్ణవేణికి డాక్టరేట్
డిచ్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో శ్రీపతి కృష్ణవేణి రూపొందించిన సిద్ధాంత గ్రంథంపైన జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఆచార్య ఎమ్. మమత పర్యవేక్షణలో కృష్ణవేణి ‘‘యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఆఫ్ కాటిల్ యూరిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్ర విభాగంలో …
Read More »పీజీ పరీక్షలు వాయిదా
డిచ్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ పరీక్షలు ఈ నెల (ఆగస్ట్) 25 తేదీ …
Read More »16 వరకు పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ (థియరీ అండ్ ప్రాక్టికల్) రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల (ఆగస్ట్) 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఆంతేగాక ఆలస్య అపరాధ రుసుము 100 రూపాయలతో ఈ నెల (ఆగస్ట్) 18 వ తేదీ …
Read More »25 నుంచి పీజీ ఎగ్జామ్స్
డిచ్పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలు మరియు ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ పరీక్షలు ఈ నెల (ఆగస్ట్) 25 …
Read More »16న వజ్రోత్సవ కవి సమ్మేళనం
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – 2022 సంబురాలలో భాగంగా ఈ నెల (ఆగస్ట్) 16 వ తేదీన సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా …
Read More »జిల్లా కవులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ‘‘సహస్రాబ్ది మహా మనిషి మహాత్మా గాంధీ’’ అనే అంశంపై కవితా సంకలనం రూపొందిస్తుందని తెలంగాణ రచయితల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సంచిక కోసం జిల్లాలోని కవులు, కవయిత్రులు 15 పంక్తులకు మించని కవితను మహాత్ముని జీవితం, మహాత్ముని ఆదర్శాలు …
Read More »13న ప్రజ్ఞాభారతి సమావేశం
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖండ భారత్ గొప్పతనం అందరికీ తెలియజేస్తూ, దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితులను గుర్తుచేసుకోవడం కోసం ఇందూరు ప్రజ్ఞావంతుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమ కన్వీనర్ ధారా చంద్రశేఖర్ తెలిపారు. 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక వినాయక్నగర్లోని బస్వాగార్డెన్లో సమావేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పిఆర్. సోమానీ విచ్చేస్తారని, అలాగే …
Read More »ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్ సర్కార్
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) జిల్లా జనరల్ కౌన్సిల్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి, ఎన్ఆర్ భవన్లో జరిగింది. ముందుగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన బిగిపిడికి జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కౌన్సిల్లో ముఖ్య వక్తగా వచ్చిన పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి …
Read More »