Education

ఆగష్టు 1 నుండి పరీక్షలు… ఏర్పాట్లు పూర్తిచేయాలి…

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు …

Read More »

ఫీజు చెల్లింపులు ఇక ఆన్‌లైన్‌లోనే

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆన్‌ లైన్‌ ఫీజు కలెక్షన్‌ కోసం ఎంఓయు (మెమొరండం ఆఫ్‌ అండర్‌ స్టాండిరగ్‌) కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ‘‘ఆన్‌ లైన్‌ గేట్‌ వే’’ ను బుధవారం ఉదయం వీసీ తన చాంబర్‌లో ఎస్‌బిఐ అధికారుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం నిరంతరం ఎస్‌బిఐ …

Read More »

టియులో మూడురోజుల పాటు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌

డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ సోమవారం ఉదయం పుష్పగుచ్చం అందించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్ట్‌ 1,2,3 తేదీలలో ‘‘అల్ట్రాసోనిక్స్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఫర్‌ అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ’’ అనే అంశంపై ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న సందర్భంలో కాన్ఫరెన్స్‌కు …

Read More »

మీ ఇంట్లో ఇన్నోవేటర్‌ ఉన్నారా

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌ పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇంటింటా ఎన్నోవేటర్‌ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా …

Read More »

వారం రోజుల తర్వాత రేపు పాఠశాలలు ప్రారంభం…
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది, సెలవుల తర్వాత పాఠశాలలు రేపు అనగా 18. 07. 2022 నాడు పున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని అన్ని తరగతి గదులను పరిశీలించి ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో అక్కడ విద్యార్థులను కూర్చోకుండా సురక్షితమైన స్థలాలలో విద్యార్థులను కూర్చోబెట్టాలని కామారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి …

Read More »

ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐఎఫ్‌డిఎస్‌, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్‌ నాయకత్వంలోని …

Read More »

త్రిపుల్‌ ఐటి బాసర విద్యార్ధులకు అఖిలపక్ష నేత సంఫీుభావం

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రిపుల్‌ ఐటి బాసర విద్యార్థులకు రాష్ట్ర అఖిల పక్షం నేతలు సంఫీుభావం తెలిపారు. బాసర విద్యార్థులు విష ఆహారానికి గురైన దరిమిలా నిజామాబాద్‌ హోప్‌ ఆసుపత్రికి పలువురు నేతలు వచ్చి పరామర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హోప్‌ ఆసుపత్రిని సందర్శించి ఫుడ్‌ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా …

Read More »

కస్తూర్బా పాఠశాల పరిశీలన

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల్‌లోని కస్తూరిబా పాఠశాలను శుక్రవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పరిశీలించారు. పాఠశాల, వసతి గృహం పరిసరాలను చూశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. పరిశుభ్రత పాటించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో డిఇఓ రాజు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.

Read More »

జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వ‌ విద్యాలయానికి గుర్తింపు

హైదరాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వివిద్యాలయం మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీల జాబితాలో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. గతేడాదితో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాందించుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా …

Read More »

పీజీ పరీక్షలు రీ షెడ్యూల్‌

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూలై 16వ తేదీన ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సంవత్సర పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా, రవాణా సదుపాయం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో పరీక్షలను రీషెడ్యూల్‌ చేసినట్లు గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »