Education

ఈనెల 15న ఓపెన్‌ స్కూల్‌ పదవతరగతి, ఇంటర్‌లకు అడ్మిషన్లు

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15వ తేదీ నుండి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ హైదరాబాద్‌ 2022-23 సంవత్సరానికి గాను పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ స్టడీ సెంటర్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉవాధ్యాయులు ఓపెన్‌ స్కూల్‌పై తమ పరిధిలో విస్తృత ప్రచారం కల్పించి అధిక సంఖ్యలో …

Read More »

అన్ని పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అధిక వర్ష సూచన ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ మూడు రోజులలో (11,12,13 తేదీలలో) జరిగే అన్ని పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసి మరల 14 వ తేదీ నుంచి కొనసాగించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

దాతల తోడ్పాటును సద్వినియోగం చేసుకుని కొలువులు సాధించాలి

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దాతల తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కోరుకున్న ప్రభుత్వ కొలువు సాధించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. ఈనాడు/ఈటీవీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం దాతల నుండి సుమారు 7.50 లక్షల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్‌ సేకరించి లైబ్రరీలకు సమకూర్చారు. ఇందులో భాగంగానే శుక్రవారం …

Read More »

పరీక్షల షెడ్యూల్‌ తేదీలలో మార్పు

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సెమిస్టర్స్‌ వన్‌ టైం చాన్స్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు జూలై 11 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఇదివరకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా వివిధ కోర్సులకు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు మొత్తం …

Read More »

జాతీయ స్థాయి ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌కి టియు విసి

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఉత్తర ప్రదేశ్‌ వారణాసిలో ఈ నెల 7, 8, 9 తేదీలలో నిర్వహింపబడనున్న జాతీయ స్థాయి ‘‘వారణాసి శిక్షా సమ్మేళన్‌ – మూడు రోజుల ఎడ్యూకేషన్‌ సమ్మిట్‌’’లో పాల్గొననున్నారు. 3వ తేదీన సెక్రటరీ యూజీసీ నుండి 27 జూన్‌, 2022 నాటి ఉత్తరం నం. ఎఫ్‌. 1-1/2022 (ఎన్‌ఇపి ` …

Read More »

డిగ్రీలో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 2190 నమోదు చేసుకోగా …

Read More »

పిహెచ్‌.డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో డీన్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1,2 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో గల ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ మరియు సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుల్లో క్యాటిగిరి – 1 …

Read More »

ఐదుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు …

Read More »

ప్రయివేట్‌ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు సాధించిన మార్కులను అడిగి తెలుసుకుంటూ అభినందించారు. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏమాత్రం తీసిపోవని నిరూపితమైందని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »