నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 21 పరీక్షా కేంద్రాలలో 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే పాలిసెట్ ` 2022 పరీక్షకు 7008 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు జిల్లా సమన్వయ కర్త శ్రీరాం కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలలోపు …
Read More »దేశసేవకు యువత ముందుకు రావాలి
కామారెడ్డి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్నిపథ్లో చేరి దేశ సేవ చేయడానికి యువత ముందుకు రావాలని వింగ్ కమాండర్ సజ్జ చైతన్య అన్నారు. గూగుల్ మీట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 17 న్నర ఏళ్ళనుంచి 20 ఏళ్ల లోపు యువత సైన్యంలో చేరవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ చదివినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాలుగేళ్లపాటు …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థుల డిబార్
డిచ్పల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 7166 నమోదు చేసుకోగా …
Read More »నిజామాబాద్లో 65 శాతం ఉత్తీర్ణత
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో మే నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం రెండవ సంవత్సరం విద్యార్థులు 15,742 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 10,372 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 65 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఎడ్. పరీక్షలు
డిచ్పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 41 నమోదు చేసుకోగా 39 మంది హాజరు, 02 మంది …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్పల్లి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సులువే
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సాధించడం సులువేనని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »ఐబిపిఎస్ పరీక్షకు ఉచిత కోచింగ్
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఐబిపిఎస్ పరీక్షకు బీసి స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆద్వర్యంలో లో ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బిసి స్టడీ సర్కిల్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు జులై 1వ తేది నుండి ప్రారంభం అవుతాయని, ఇతర వివరాలకు 08462-241055 …
Read More »ఎగ్జామ్ సెంటర్ మారింది…
డిచ్పల్లి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల కోసం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా వివిధ సాంకేతిక కారణాల వల్ల భీంగల్లులో నలంద డిగ్రీ కళాశాలలో నిర్వహింపబడుతున్న పరీక్షా కేంద్రాన్ని …
Read More »డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్
డిచ్పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, ఐదవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ …
Read More »