Education

రేపటి నుంచి డిగ్రీ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు రేపటి నుంచి అనగా జూన్‌, 21 వ తేదీ మంగళవారం నుంచి జూలై 12 వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. …

Read More »

టీయూ కళాశాలను పర్యవేక్షించిన వీసీ

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని తరగతులను సోమవారం ఉదయం పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, బాటనీ, ఎకనామిక్స్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, బయో టెక్నాలజీ వంటి విభాగాలలో జరుగుతున్న తరగతులను వీసీ సందర్శించారు. విభాగాల వారిగా అటెండెన్స్‌ రిజిస్టర్స్‌, అకడమిక్‌ డైరీలను …

Read More »

24 నుంచి ఎంసిఎ, లా, ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలలో గల ఎంసిఎ, లా (న్యాయ), ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల నాల్గవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఆయా కళాశాల ప్రధానాచార్యులు మరియు బ్యాక్‌ …

Read More »

24 నుంచి ఎం.ఎడ్‌. ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌ కళాశాలలో గల ఎం.ఎడ్‌. మొదటి, మూడవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌, ఇంప్రూవ్‌ మెంట్‌ థియరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని ఎం.ఎడ్‌. ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆమె కోరారు. పూర్తి వివరాల …

Read More »

ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని నియంత్రించాలి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారి (డి.ఈ.వో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం డీఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

తల్లిదండ్రులకు విజ్ఞప్తి

నిజామాబాద్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణంలో తమ పిల్లలను అనుమతి, గుర్తింపు ఉన్న పాఠశాలలో మాత్రమే చేర్పించాలని తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల మై చోటా స్కూల్‌ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిజామాబాద్‌లో ప్రారంభించినట్టు ఫ్లెక్సీలు కనబడుతున్నాయని, ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి, గుర్తింపు లేదని, కావున తల్లిదండ్రులు అటువంటి పాఠశాలలో పిల్లలను చేర్పించకూడదని చెప్పారు. …

Read More »

ఆర్‌ కె కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఆర్‌కె గ్రూప్స్‌ ఆఫ్‌ కాలేజెస్‌కు గురువారం ఉదయం షోకాజ్‌ నోటీసులు ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ జారీ చేశారు. కామారెడ్డిలో గల ఆర్‌కె కళాశాల గ్రూప్‌లో మూడు కళాశాలకు నోటీసులు అందాయన్నారు. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఆచార్య బి. విద్యావర్ధిని, సిబ్బంది తనిఖీ చేసి సమర్పించిన నివేదిక …

Read More »

పోటీ పరీక్షల కోచింగ్‌ క్లాసులు ప్రారంభం

డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సమావేశ మందిరంలో గురువారం మధ్యాహ్నం పోటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో తరగతులు నిర్వహింపబడ్డాయి. డైరెక్టర్‌ డా. జి. బాలశ్రీనివాస మూర్తి, డా. సిహెచ్‌. ఆంజనేయులు విషయ నిపుణులుగా విచ్చేసి తెలంగాణ చరిత్ర, జనరల్‌ నాలేడ్జ్‌, కరెంట్‌ ఎఫైర్స్‌ను అభ్యర్థులకు బోధించారు. విద్యార్థులు అడిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను …

Read More »

త్రిబుల్‌ ఐటిలో సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో శుక్రవారం బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ బాసర త్రిబుల్‌ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, తాగునీటి వసతిని, …

Read More »

కోటగిరి హైస్కూలును తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను పలుకరిస్తూ, భోజనం సక్రమంగానే అందిస్తున్నారా, రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. మన ఊరు – మన బడి నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించి, అధికారులకు పలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »