నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి, అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ మొక్కలు నాటి నీరుపోశారు. విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే …
Read More »సంకల్ప బలంతో శ్రమిస్తే సక్సెస్ మీదే
కామారెడ్డి, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంకల్ప బలం,పట్టుదల తో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదని ఆత్వ విశ్వాసంతో ప్రిపేర్ అయ్యి …
Read More »లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలి
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గట్టి నమ్మకంతో పూర్తి సిలబస్ చదవాలని. కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా భావించి ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు …
Read More »13 వరకు రీ వాల్యూయేషన్ / రీ కౌంటింగ్
డిచ్పల్లి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్ సెలబస్కు చెందిన బి.ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 13 వ తేదీ వరకు రీ వాల్యూయేషన్ / రీ కౌంటింగ్ కొనసాగుతుందని …
Read More »సివిల్స్ విజేత స్నేహను సన్మానించిన వీసీ
డిచ్పల్లి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గారు ఇటీవల సివిల్స్ ఫలితాల్లో 136 వ ర్యాంక్ సాధించిన అరుగుల స్నేహను టీయూలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిజామాబాద్ పుట్టి పెరిగి, 10వ తరగతి వరకు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో చదివారన్నారు. 2011 లో …
Read More »జూన్ 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
డిచ్పల్లి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్ సెలబస్కు చెందిన బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 21 వ తేదీ నుచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …
Read More »విసి ఆకస్మిక తనిఖీ
డిచ్పల్లి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో గల పరీక్షల నియంత్రణా విభాగం, అకౌంట్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ ఆఫీస్, ఎఓ ఆఫీస్, ఎస్టేట్ ఆఫీస్, పబ్లికేషన్ సెల్, అడ్మిషన్స్ డైరక్టరేట్ ఆఫీస్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, ఇడిపి సెక్షన్, పబ్లిక్ …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్లో మౌనికకు డాక్టరేట్
డిచ్పల్లి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి పి. మౌనికకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను శుక్రవారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించారు. బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్, …
Read More »పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జూన్ 5న తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ …
Read More »టెట్కు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో టెట్ పరీక్ష ఏర్పాట్లపైసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 5,356 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. జూన్ 12న పేపర్ 1 ఉదయం 9:30 గంటల …
Read More »