నిజామాబాద్, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ పరీక్షల్లో రెండవ రోజు జిల్లాలో ఒక విద్యార్థి పై మాల్ప్రాక్టీస్ కేసుల నమోదు కాగా 824 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,793 మంది విద్యార్థులకు గాను 16,899 మంది విద్యార్థులు హాజరుకాగా జనరల్ 15776 విద్యార్థులకు గాను 694 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 15,082 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ 2017 మంది విద్యార్థులకు …
Read More »తెలుగులో ఇద్దరికి డాక్టరేట్ ప్రదానం
డిచ్పల్లి, మే 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు ముత్తారెడ్డి రాజు, రాగుల సుధాకర్ పిహెచ్.డి. డాక్టరేట్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా (మౌఖిక పరీక్ష) శనివారం నిర్వహించారు. ఆచార్య పి. కనకయ్య పర్యవేక్షణలో పరిశోధకులు ముత్తారెడ్డి రాజు ‘‘మాస్టార్జీ గేయ రచనలు – అనుశీలన’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథం రూపొందించారు. డా. నాళేశ్వరం శంకరం …
Read More »కొనసాగుతున్న డిగ్రీ వన్ టైం చాన్స్ పరీక్షలు
డిచ్పల్లి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్ వైస్ (వన్ టైం చాన్స్) థియరీ పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సంవత్సర థియరీ పరీక్షలకు మొత్తం అయిదుగురు నమోదు చేసుకోగా ముగ్గురు హాజరు, ఇద్దరు గైర్హాజరు …
Read More »ఇంటర్ పరీక్షలు ప్రశాంతం … ఒకరి పై మాల్ ప్రాక్టీస్ కేస్ నమోదు
నిజామాబాద్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సర ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం 17,932 మంది విద్యార్థులకు గాను 793 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 17,139 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. వీరిలో 15,740 మంది జనరల్ విద్యార్థులకు గాను 584 …
Read More »నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ తెలిపారు. మే 6 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 35,522 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో మొదటి …
Read More »లైబ్రరీకి ఉచిత పుస్తకాల పంపిణీ
డిచ్పల్లి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (సెంట్రల్ లైబ్రరీ) కి తెలంగాణ బి.ఎడ్. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అల్వాల మధుసూదన్ టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. మొదట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ను కలిసి శ్రీ అను పబ్లికేషన్స్ వారి బి.ఎడ్. ఉచిత పుస్తకాల ప్రచురణలు అందించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… అల్వాల్ …
Read More »డిగ్రీ వన్ టైం చాన్స్ పరీక్షలు ప్రారంభం
డిచ్పల్లి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సుకు చెందిన మొదటి, రెండవ, మూడవ ఇయర్ వైస్ (వన్ టైం చాన్స్) థియరీ పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మూడవ సంవత్సర థియరీ పరీక్షలకు మొత్తం 344 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 281 మంది హాజరు, …
Read More »ఓయూ విసి అప్రజాస్వామిక తీరును వ్యతిరేకించండి
నిజామాబాద్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యబద్ధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభలు, సమావేశాలు, సదస్సులు, చర్చా గోష్టులు నిర్వహించుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా విసి ఆదేశాల మేరకు పోలీసులు విద్యార్థిసంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, అప్రజాస్వామిక అరెస్టులను పీడీఎస్యూ జిల్లా కమిటీ తీవ్రంగా …
Read More »సేవా భారతి ఆధ్వర్యంలో టెట్ శిక్షణ
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ పీజీ కళాశాలలో సేవాభారతి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ పేపర్ -1 ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని శిక్షణ తరగతుల సమన్వయకర్త మార బాల్ రెడ్డి, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ వేద ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజీ స్టేట్ పేమ్ ఫ్యాకల్టీ, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ వేద …
Read More »టీయూ న్యాయ విభాగంలో మూట్ – కోర్ట్
డిచ్పల్లి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో విభాగాధిపతి, బిఒఎస్ చైర్ పర్సన్ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో ఎల్ఎల్బి కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్ విద్యార్థులకు సోమవారం నమునా – కోర్టు (మూట్ – కోర్ట్) నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కోర్ట్ నుంచి సీనియర్ అడ్వకేట్ రామాగౌడ్ ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్గా విచ్చేశారు. విద్యార్థులు నమూనా కోర్టు విధి విధానాలు, …
Read More »