డిచ్పల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్ ఫార్మా విజన్: ఇన్నోవేషన్స్ అండ్ ఇంపాక్ట్స్’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న …
Read More »గ్రూప్స్ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం
కామారెడ్డి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్ శిక్షణ తరగతులు శుక్రవారం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ జితేష్ వి పాటిల్ స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న ఉద్యోగ ప్రకటనలకు …
Read More »సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనది
డిచ్పల్లి, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అర్థశాస్త్ర విభాగంలో జరిగిన ఫీల్ ది న్యూ అరోమా కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య.డి.రవీందర్ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్దులనుద్దేశిస్తూ ప్రసంగిస్తూ సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనదన్నారు. ఆర్థిక వేత్తలు దేశానికి అభివృద్ధి నమూనా తయారుచేసి దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథిగా బుద్ధా మురళి హాజరై విద్యార్థులు అకడెమిక్ జ్ఞానంతో పాటుగా నిత్యజీవితంలో ఎదురయ్యే …
Read More »పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, స్కూల్ ఎడ్యుకేషన్ …
Read More »కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నిబంధనలు పాటిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు …
Read More »టీయూలో కోచింగ్ సెంటర్
డిచ్పల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వెలువడుతున్న ప్రభుత్వ పరీక్షల పోటీల శిక్షణా కేంద్రం (కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 29 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలోని సెమినార్ హాల్లో నిర్వహింపబడుతుందని డైరెక్టర్ డా. జి. బాల శ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ …
Read More »మే 10 నుంచి పీజీ పరీక్షలు
డిచ్పల్లి, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ మరియు ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్ ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ …
Read More »మే 5 వరకు రివాల్యూయేషన్, రికౌంటింగ్ ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల రివాల్యూయేషన్ / రికౌంటింగ్ మే నెల 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. రివాల్యూయేషన్ పేపర్ ఒక్కింటికి 500 రూపాయలు, రికౌంటింగ్ పేపర్ ఒక్కింటికి 300 రూపాయలు, ఫారం …
Read More »30 వరకు బి.ఎడ్. బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు గడువు
డిచ్పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. కోర్సుకు చెందిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ల ఫీజు గడువు ఈ నెల 30 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. పరీక్షలు మే నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల అపరాధ …
Read More »మూర్తిని ఆత్మీయంగా సత్కరించిన వీసీ
డిచ్పల్లి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులతీ ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం తన చాంబర్లో తెలుగు అధ్యయనశాఖ బిఒఎస్ డా. జి. బాల శ్రీనివాసమూర్తిని ఆత్మీయంగా సత్కరించారు. డా. జి. బాల శ్రీనివాసమూర్తి రచించిన ‘‘విలక్షణ పీవీ’’ పుస్తకాన్ని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సందర్భంగా వీసీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాజనీతిజ్ఞుడు, అపర మేధావి, …
Read More »