Breaking News

nizamsagar

ఘనంగా ఐలమ్మ జయంతి

నారాయణఖేడ్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 126 వ జయంతి ఆదివారం నారాయణఖేడ్‌ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారి గర్ల్స్‌ హై స్కూల్‌ పక్కన ఐలమ్మ విగ్రహాన్ని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం షెట్కర్‌ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర …

Read More »

దళిత బంధు ద్వారా జీవనోపాధిని పెంపొందించుకోవాలి…

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం సుల్తాన్‌ నగర్‌ లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ పరిశీలించారు. గ్రామంలో 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నిజాంసాగర్‌ మండలంలో ఇప్పటివరకు 63 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన 37 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. ఉపాధి హామీ వర్క్‌ ఫైళ్లను పరిశీలించారు. …

Read More »

సాయి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

నారాయణఖేడ్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుపౌర్ణమిని పురస్కరించుకొని నారాయణఖేడ్‌ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి సతీమణి జయశ్రీ రెడ్డితో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే కూతురు పుట్టిన రోజు కూడా కావడంతో ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

Read More »

రేపు బోనాల పండుగ

నారాయణఖేడ్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణ ఖేడ్‌ పట్టణంలోని ఏఎస్‌ రావు నగర్‌లో గల కట్టమైసమ్మ ఆలయంలో ఈ నెల 25న ఆదివారం ఆషాడ మాస బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సామూహిక బోనాల ఊరేగింపు ఉంటుందని పేర్కొన్నారు.

Read More »

పేదింటి కుటుంబలలో సంతోషాలు నింపడమే ప్రభుత్వ లక్ష్యం

నారాయణఖేడ్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్దిదారులకు, అదేవిదంగా సిర్గాపూర్‌ మండలంలోని 14 మంది లబ్దిదారులకు మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణి లక్మి చెక్కులను శాసన సభ్యులు భూపాల్‌ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విదంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్మి పథకం తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లల …

Read More »

కేటీఆర్‌ జన్మదినం… మొక్కలు నాటిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు

నారాయణఖేడ్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) జన్మదినం సందర్బంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరిస్తూ నారాయణఖేడ్‌ మండలం వెంకటాపురం శివారులో అర్బన్‌ పార్క్‌లో ఫారెస్ట్‌ అధికారులు, మహిళలతో కలసి ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అదేవిదంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు …

Read More »

కళ్యాణి ప్రాజెక్ట్‌ 1 గేటు ఎత్తివేత

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కల్యాణి ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 275 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో 1 వరద గేట్ల ద్వారా 125 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ వైపు మళ్ళించడం జరుగుతుందని ఏ.ఈ. శివ ప్రసాద్‌ తెలిపారు. …

Read More »

సింగీతం ప్రాజెక్ట్‌ 3 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రాజెక్ట్‌ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్ట్‌ జలాశయంలోనికి వరద నీరు వచ్చి చేరడంతో సింగీతం ప్రాజెక్ట్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండిరదని ఏఈ శివప్రసాద్‌ శనివారం తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎగువ భాగంలో గల గండివేట్‌, పెద్దగుట్ట, కోనాపూర్‌, గౌరారం తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం..

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతాంగం రెండు పంటలు పండిరచడానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన సభాపతి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కలిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు. ఈ …

Read More »

నిజాంసాగర్‌ నీటి విడుదల

బోధన్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి నుండి ఖరీఫ్‌ సాగు కొరకు నిజాంసాగర్‌ నుండి నీటిని విడుదల చేస్తున్నట్లు బోధన్‌ శాసనసభ్యులు ఎండీ. షకీల్‌ ఆమ్మేర్‌ తెలిపారు. రైతులందరు నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండిరచు కోవాలని ఆయన అన్నారు. అదేవిదంగా రెండు మూడు రోజుల్లో అలిసాగర్‌, ఇతర లిప్ట్‌ల ద్వారా నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్బంగా బోధన్‌ ఎంపీపీ బుద్దె …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »