ఎల్లారెడ్డి, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థపాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3 వేల 500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు …
Read More »ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు..
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధనపల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా వారికి న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జన హృదయ నేత, ధర్మ పరిరక్షకులు పేదవారికి అండగా నిలబడేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ధన్పాల్ సూర్యనారాయణ, వారు భవిష్యత్తులో ఇలాంటి …
Read More »బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డి
బాన్సువాడ, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా నియామకమైన కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ ఆదేశాల మేరకు మంగళవారం నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బొంతల చిన్నయ్యకి రూ. 87 వేలు, నీరది బోజమ్మకి రూ. 60 వేలు, నందిపేట్ మండల కేంద్రానికి చెందిన దేవగౌడ్ కి రూ. 24 వేలు సీఎం సహాయనిధి …
Read More »పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్ క్యాంప్
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ రోడ్డులోగల ఆర్.బి.వి.ఆర్.ఆర్. …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఏప్రిల్ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 1.01 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 12.58 వరకుయోగం : వృద్ధి రాత్రి 7.28 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.28 వరకుతదుపరి తైతుల రాత్రి 1.01 వరకు వర్జ్యం : రాత్రి 8.45 – 10.28దుర్ముహూర్తము : ఉదయం …
Read More »బాన్సువాడ గడ్డ బిఆర్ఎస్ అడ్డా… ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రం ఏర్పడినటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సుపరిపాలన అందించడం జరిగిందని, బాన్సువాడ గడ్డ బిఆర్ఎస్ పార్టీకి అడ్డా అని పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని జమా మసీదులో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ …
Read More »బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత
బాన్సువాడ, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని జమా మసీదు ఆవరణలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Read More »ఘనంగా కాన్షీరాం జయంతి
జక్రాన్పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్పల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ కాన్షీ రాం 91వ జయంతి, ధర్మ సమాజ పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన పోరాటయోధుడు, బహుజన దీప స్తంభం, అంబేద్కర్ కా దూస్రా నామ్ కాన్షీరాం అని ఆయనను కీర్తించారు. ప్రతి ఒక్క బహుజనుడు ఆయన ఆశయాలకు …
Read More »రాజకీయ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహించాలి
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్.ఓలు …
Read More »