Political

పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్‌ క్యాంప్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్‌ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్‌ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్‌ రోడ్డులోగల ఆర్‌.బి.వి.ఆర్‌.ఆర్‌. …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఏప్రిల్‌ 10, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 1.01 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 12.58 వరకుయోగం : వృద్ధి రాత్రి 7.28 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.28 వరకుతదుపరి తైతుల రాత్రి 1.01 వరకు వర్జ్యం : రాత్రి 8.45 – 10.28దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ అడ్డా… ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రం ఏర్పడినటువంటి బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సుపరిపాలన అందించడం జరిగిందని, బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ పార్టీకి అడ్డా అని పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని జమా మసీదులో టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ …

Read More »

బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని జమా మసీదు ఆవరణలో సోమవారం బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Read More »

ఘనంగా కాన్షీరాం జయంతి

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మాన్యశ్రీ కాన్షీ రాం 91వ జయంతి, ధర్మ సమాజ పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ బహుజన పోరాటయోధుడు, బహుజన దీప స్తంభం, అంబేద్కర్‌ కా దూస్రా నామ్‌ కాన్షీరాం అని ఆయనను కీర్తించారు. ప్రతి ఒక్క బహుజనుడు ఆయన ఆశయాలకు …

Read More »

రాజకీయ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈ.ఆర్‌.ఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్‌.ఓలు …

Read More »

బిజెపి సంబరాలు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి అభ్యర్థులైన టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ చిన్నమలై అంజి రెడ్డి ఉమ్మడి మెదక్‌ నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ …

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ లో గల నిర్మల హృదయ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పరీక్షల తొలిరోజు అయిన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష …

Read More »

బిజెపి అభ్యర్థిని గెలిపించాలి…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా జాక్రన్పల్లి మండలంలో తొర్లికొండ, బ్రాహ్మణపల్లిలో ఎన్నికల ప్రచారంలో టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్‌ కులాచారి కలిశారు. ఎంఎల్‌సి బిజెపి అభ్యర్థికి ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నిజామాబాద్‌ జిల్లా ఉపాద్యక్షులు వంశీ గౌడ్‌ రత్నగారి, మండల్‌ అధ్యక్షులు ప్రసాద్‌ కన్నెపల్లి, వంశీ గౌడ్‌, వేంపల్లి శ్రీనివాస్‌ …

Read More »

రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తాం…

బాన్సువాడ, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఢల్లీి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తామని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నదని, రాష్ట్రాల్లో అమలు కానీ హామీలను ఇచ్చి రాష్ట్రాలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »