కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక, సేవా రంగం, సాహిత్య రంగం, క్రీడా రంగంలో విశిష్ట సేవలందించిన అభ్యర్థుల నుండి పద్మ అవార్డుల కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 800 పదాలకు మించకుండా తాము చేసిన కార్యక్రమాల గురించి …
Read More »పరిశుభ్రత పాటించాలి…
కామారెడ్డి, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లోని శ్రీ లక్ష్మీ నరసింహ జిల్లా మహిళా సమైక్య క్యాంటీన్ను బుధవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిని సునీత సందర్శించారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. టీ పౌడర్ ను చూశారు. పరిశుభ్రత పాటించాలని సూచించారు. సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు రాజమణి, శోభ, లక్ష్మి, సులోచన, పుష్ప, లక్ష్మి డిపిఎం …
Read More »భారతీయులందరికీ ఆరాధ్యుడు సావర్కర్
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుల మతాలకతీతంగా భారతీయులందరికీ ఆరాధ్యమైన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్ అని ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం వ్యాఖ్యానించారు. స్వాతంత్ర వీర సావర్కర్ జయంతి సందర్భంగా గాజులపేట్లోని వశిష్ట మహర్షి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావర్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెండుసార్లు యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి జైలు గోడల మీద …
Read More »కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా చేపట్టాల్సిన …
Read More »వీరసావర్కర్ దేశ భక్తి నేటి యువతకు ఆదర్శం..
నిజామాబాద్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక దామోదర్ వీర సావర్కర్ 141వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్ట్ ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. వీర …
Read More »కామారెడ్డిలో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం పర్యటన
కామారెడ్డి, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూర్ మండలం జంగంపల్లి, కాచాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ బృందం మంగళవారం సందర్శించి అకాల వర్షాలతో వరి ధాన్యం నష్టపోయిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. బిబిపేట మండలం మాందాపూర్, దోమకొండ మండలం అంబారిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు సందర్శించారు. రైతులను అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వివరాలను అరా తీశారు. …
Read More »ఓట్ల లెక్కింపులో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్ సోమవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ో కలిసి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
కామారెడ్డి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో జానమ్మ (60) రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో మోతే గ్రామానికి చెందిన గడ్డం రఘువీర్ రెడ్డి సహకారంతో కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందిరించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ …
Read More »ఫీజుల దోపిడిని అరికట్టాలి
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని అదేవిధంగా ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ …
Read More »28న దివ్యాంగుల సర్టిఫికెట్ల పరిశీలన
డిచ్పల్లి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2024- 25 సంవత్సరానికి ప్రత్యేక కేటగిరి విభాగంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్ ఆడిట్ సెల్లో జరుగుతుందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీలో ఎంపికైన విద్యార్థిని విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. 28వ తేదీ మంగళవారం రోజున …
Read More »