Political

ముగ్గురికి ముచ్చెమటలు పట్టిస్తున్న గల్ఫ్‌ అభ్యర్థి

కోరుట్ల, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్‌ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడిరది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారోనని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్‌లో ఉన్నారు. కోరుట్లలో 2 లక్షల 36 వేల ఓటర్లున్నారు. 75 శాతం మంది ఓటుహక్కు వినియోగిస్తారు అనుకుంటే 1 లక్షా 77 వేల …

Read More »

రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుంది

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌ అన్నారు. గురువారం ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి …

Read More »

మార్పు జరిగితేనే మంచి జరుగుతుంది..

బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్‌ ఎన్జీవోస్‌ కాలనీ, జెండాగల్లీ పలు కాలనీలలో, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నీతి నిజాయితీపరుడైన బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ …

Read More »

బిజెపిలో భారీ చేరికలు

ఆర్మూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం వల్లభపూర్‌ గ్రామస్తులు బిజెపి అధ్యక్షులు సచిన్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పైడి రాకేష్‌ రెడ్డి చేత బిజెపి కండువా కప్పుకున్నారు. సుమారు 70 మందికి పైగా బిజెపిలో చేరారు. పైడి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కసారి ఆశీర్వదించండి మీ వల్లభపూర్‌ గ్రామానికి ఉన్నత సేవలు చేస్తానని మరియు …

Read More »

గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పాలి

కోరుట్ల, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని దుబాయి నుంచి వచ్చిన గల్ఫ్‌ జెఏసి నాయకుడు కిరణ్‌ కుమార్‌ పీచర పిలుపునిచ్చారు. కోరుట్ల జి. ఎస్‌. గార్డెన్స్‌ లో మంగళవారం జరిగిన గల్ఫ్‌ గర్జన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో …

Read More »

సంగం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం..

నసురుల్లాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రులాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన …

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం

బీర్కూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం 177 బూత్‌ పరిధిలోని 11, 12 వార్డులలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోగు నారాయణ, అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగింది. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. టిఆర్‌ఎస్‌ పార్టీ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు …

Read More »

ప్రభావం చూపుతున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 30 న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం), చెరుకు రైతులు, గల్ఫ్‌ కార్మికులు, బీడీ …

Read More »

హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట….

బాన్సువాడ, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్‌, చించోలి, అన్నారం బీర్కూర్‌ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …

Read More »

చేయి చేయి కలుపుదాం…

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్‌ వేసిన జాఫర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌ అలీ గెలుపు కొరకు ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్‌ ఉపసంహరించుకొని పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ జాఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »