Political

బిఆర్‌ఎస్‌ ఎంపీటీసి బహిష్కరణ

బాన్సువాడ, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు గాను బుధవారం బాన్సువాడ బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి బోర్లం గ్రామ ఎంపీటీసీ శ్రావణి, రైతుబంధు మండల డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు భూనేకర్‌ జ్యోతి, సీనియర్‌ నాయకులు ప్రకాష్‌ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 4,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ రాత్రి 11.57 వరకుయోగం : వైధృతి రాత్రి 9.59 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.26 వరకు తదుపరి బవ రాత్రి 8.28 వరకు వర్జ్యం : ఉదయం 10.41 – 12.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 …

Read More »

బర్రెలక్క బాటలో… గల్ఫ్‌ అభ్యర్థి

నిర్మల్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్‌ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్‌ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్‌ కార్మికుల …

Read More »

ముగ్గురికి ముచ్చెమటలు పట్టిస్తున్న గల్ఫ్‌ అభ్యర్థి

కోరుట్ల, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రేస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల అభ్యర్థులకు అనూహ్యంగా గల్ఫ్‌ సంఘాల అభ్యర్థి ముప్పుగా మారిన పరిస్థితి ఏర్పడిరది. ఎవరు, ఎవరిని వెనక్కు నెట్టేస్తేస్తారోనని ముగ్గురు అభ్యర్థులు టెన్షన్‌లో ఉన్నారు. కోరుట్లలో 2 లక్షల 36 వేల ఓటర్లున్నారు. 75 శాతం మంది ఓటుహక్కు వినియోగిస్తారు అనుకుంటే 1 లక్షా 77 వేల …

Read More »

రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుంది

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌ అన్నారు. గురువారం ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి …

Read More »

మార్పు జరిగితేనే మంచి జరుగుతుంది..

బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్‌ ఎన్జీవోస్‌ కాలనీ, జెండాగల్లీ పలు కాలనీలలో, బిజెపి నాయకులు కార్యకర్తలు మంగళవారం బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బాన్సువాడలో అధికార పార్టీ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నీతి నిజాయితీపరుడైన బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ …

Read More »

బిజెపిలో భారీ చేరికలు

ఆర్మూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం వల్లభపూర్‌ గ్రామస్తులు బిజెపి అధ్యక్షులు సచిన్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పైడి రాకేష్‌ రెడ్డి చేత బిజెపి కండువా కప్పుకున్నారు. సుమారు 70 మందికి పైగా బిజెపిలో చేరారు. పైడి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కసారి ఆశీర్వదించండి మీ వల్లభపూర్‌ గ్రామానికి ఉన్నత సేవలు చేస్తానని మరియు …

Read More »

గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు బుద్ది చెప్పాలి

కోరుట్ల, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ కార్మికులను మోసం చేసిన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని దుబాయి నుంచి వచ్చిన గల్ఫ్‌ జెఏసి నాయకుడు కిరణ్‌ కుమార్‌ పీచర పిలుపునిచ్చారు. కోరుట్ల జి. ఎస్‌. గార్డెన్స్‌ లో మంగళవారం జరిగిన గల్ఫ్‌ గర్జన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో …

Read More »

సంగం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం..

నసురుల్లాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రులాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన …

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం

బీర్కూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం 177 బూత్‌ పరిధిలోని 11, 12 వార్డులలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోగు నారాయణ, అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగింది. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. టిఆర్‌ఎస్‌ పార్టీ వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని అనేక సంక్షేమ కార్యక్రమాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »