నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 30 న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం), చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికులు, బీడీ …
Read More »హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట….
బాన్సువాడ, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్, చించోలి, అన్నారం బీర్కూర్ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …
Read More »చేయి చేయి కలుపుదాం…
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్ వేసిన జాఫర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలుపు కొరకు ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్ ఉపసంహరించుకొని పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ జాఫర్కు కృతజ్ఞతలు తెలుపుతూ …
Read More »ప్రతి మండల కేంద్రంలో హెల్ప్లైన్
ఎల్లారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఏర్పాటుచేసి అందులో వచ్చిన ఫిర్యాదులకు 24 గంటలలో పరిష్కారం చూపుతానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ హామీ ఇచ్చారు. మండల కేంద్రాలలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. అందులో ప్రజా సమస్యలపై ఫిర్యాదు తీసుకుంటారని ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపుతానని మదన్మోహన్ హామీ ఇచ్చారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని …
Read More »అవినీతిపరులను ఇంటికి పంపాలి…
బాన్సువాడ, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో వారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట అవినీతి చేశారని వారిని ఇంటికి పంపాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చైతన్య గౌడ్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పాలనను అంతమొందించడానికి బాన్సువాడ ప్రజలు సిద్ధంగా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు12,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి మధ్యాహ్నం 1.48 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 3.00 వరకుయోగం : ఆయుష్మాన్ సాయంత్రం 5.18 వరకుకరణం : శకుని మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి చతుష్పాత్ రాత్రి 2.02 వరకు వర్జ్యం : ఉదయం 7.36 – 9.17దుర్ముహూర్తము : సాయంత్రం 3.51 – …
Read More »కామారెడ్డిలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కామారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు అర్థుర్ వర్చూయియో అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఎల్లారెడ్డి సాధారణ పరిశిలకులు జగదీశ్, పొలిసు పరిశిలకులు అబ్దుల్ ఖయ్యుమ్, వ్యయ పరిశీలకులు పరశివమూర్తి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, అదనపు …
Read More »పోచారం కుటుంబ సభ్యుల నుండి బాన్సువాడను కాపాడానికే వచ్చాను…
బాన్సువాడ, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజల హక్కును స్వేచ్ఛను హరిస్తున్న పోచారం కుటుంబ సభ్యుల భారీ నుండి బాన్సువాడ ప్రజలను కాపాడానికే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. …
Read More »టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. …
Read More »ఓబీసీ గర్జన బహిరంగ సభకు తరలిన బిజెపి నాయకులు
బాన్సువాడ, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే బీసీ గర్జన సభకు నరేంద్ర మోడీ నాయకతాన్ని బలపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుండి బిసి నాయకులు బిసి కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని, బీసీలను …
Read More »