Political

ప్రతి మండల కేంద్రంలో హెల్ప్‌లైన్‌

ఎల్లారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి మండల కేంద్రంలో హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి అందులో వచ్చిన ఫిర్యాదులకు 24 గంటలలో పరిష్కారం చూపుతానని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ హామీ ఇచ్చారు. మండల కేంద్రాలలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానన్నారు. అందులో ప్రజా సమస్యలపై ఫిర్యాదు తీసుకుంటారని ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లో పరిష్కారం చూపుతానని మదన్మోహన్‌ హామీ ఇచ్చారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని …

Read More »

అవినీతిపరులను ఇంటికి పంపాలి…

బాన్సువాడ, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో వారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట అవినీతి చేశారని వారిని ఇంటికి పంపాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చైతన్య గౌడ్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పాలనను అంతమొందించడానికి బాన్సువాడ ప్రజలు సిద్ధంగా …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు12,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి మధ్యాహ్నం 1.48 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 3.00 వరకుయోగం : ఆయుష్మాన్‌ సాయంత్రం 5.18 వరకుకరణం : శకుని మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి చతుష్పాత్‌ రాత్రి 2.02 వరకు వర్జ్యం : ఉదయం 7.36 – 9.17దుర్ముహూర్తము : సాయంత్రం 3.51 – …

Read More »

కామారెడ్డిలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులను సమన్వయంతో నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షణను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కామారెడ్డి, జుక్కల్‌ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు అర్థుర్‌ వర్చూయియో అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎల్లారెడ్డి సాధారణ పరిశిలకులు జగదీశ్‌, పొలిసు పరిశిలకులు అబ్దుల్‌ ఖయ్యుమ్‌, వ్యయ పరిశీలకులు పరశివమూర్తి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ, అదనపు …

Read More »

పోచారం కుటుంబ సభ్యుల నుండి బాన్సువాడను కాపాడానికే వచ్చాను…

బాన్సువాడ, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజల హక్కును స్వేచ్ఛను హరిస్తున్న పోచారం కుటుంబ సభ్యుల భారీ నుండి బాన్సువాడ ప్రజలను కాపాడానికే బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. …

Read More »

టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. …

Read More »

ఓబీసీ గర్జన బహిరంగ సభకు తరలిన బిజెపి నాయకులు

బాన్సువాడ, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ గర్జన సభకు నరేంద్ర మోడీ నాయకతాన్ని బలపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుండి బిసి నాయకులు బిసి కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని, బీసీలను …

Read More »

దోచుకునేందుకు దొరలొస్తున్నారు…

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపెట్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు …

Read More »

ముదిరాజులకు పెద్దపీట

కామరెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముదిరాజ్‌ అభివృద్ధికి, ముదిరాజులు రాజకీయంగా ఎదిగేందుకు కేసిఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, ప్రభుత్వ గంప గోవర్ధన్‌ అన్నారు. సోమవారం శుభం ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ కెసిఆర్‌ కేటీఆర్‌ ముదిరాజుల కోసం సమస్యల …

Read More »

భారీగా కాంగ్రెస్‌లో చేరిన ప్రజాప్రతినిధులు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ ఎత్తున లింగంపేట జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి మదన్మోహన్‌ ఆహ్వానించారు. లింగంపేట జడ్పిటిసి ఏలేటి శ్రీలత సంతోష్‌ రెడ్డి, మోతె సర్పంచ్‌ రాంరెడ్డి, మోతె ఉప సర్పంచ్‌ బుయ్య స్వామి, మోతె వార్డ్‌ మెంబర్లు జెలందర్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »