Political

బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల

బాన్సువాడ, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్‌ పార్టీలో …

Read More »

ప్రజల కష్టాలలో ఆదుకోని ఎమ్మెల్యే అవసరమా

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ అవసరమా అని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ ప్రశ్నించారు. నాగిరెడ్డి పేట సమస్యలు వెక్కిరిస్తున్నాయని ప్రజల రైతుల అన్ని వర్గాల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. మండలంలో ఇళ్ల స్థలాలు లేక అన్ని వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు.బీడి కార్మికులకు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని …

Read More »

రేపే నోటిఫికేషన్‌

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 న నామినేషన్ల పరిశీలన, 15 న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందని …

Read More »

అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో గాని, ఇంటర్నెట్‌ బేస్డ్‌ మీడియాలో కానీ, వెబ్‌ సైట్లలో, రేడియో, (ఎఫ్‌.ఎం) ఛానళ్లలో ఎన్నికల ప్రచారం చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున సామజిక మాధ్యమాలైన వాట్సాప్‌, …

Read More »

సోనియా నిర్ణయంతో తెలంగాణ ఆవిర్భావం

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోనియాగాంధీ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ కోరారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో గడపగడపకు మదన్‌ మోహన్‌ కార్యక్రమం నిర్వహించారు. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరణతో గెలిపించాలని …

Read More »

రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాల్యాద్రి రెడ్డి

బాన్సువాడ, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాల్యాద్రి రెడ్డి మంగళవారం హైదరాబాదులోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి రేవంత్‌ రెడ్డి మల్యాద్రి రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్నికల్లో ఓడగొట్టడమే …

Read More »

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

కామరెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడాలనిరాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కలకుంట్ల మదన్‌ మోహన్‌ రావు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం సదాశివ నగర్‌, తాడువాయి, రామారెడ్డి, గాంధారి మండలాల ముఖ్య …

Read More »

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనం గాలి వీస్తుంది

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్‌ రావు రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తుందని ప్రభంజనం సృష్టిస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ రావు పేర్కొన్నారు. వర్షం వస్తే కొత్త నీరు వస్తుందని టిఆర్‌ఎస్‌ లాంటి పాతనీరు వెళ్లిపోతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్‌ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్‌ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబరు 30, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 11.29 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.12 వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజాము 6.00 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 8.10 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.00 వరకు తదుపరి గరజి రాత్రి 11.29 వరకు వర్జ్యం : సాయంత్రం …

Read More »

బిఆర్‌ఎస్‌లోకి బిజెపి నాయకుడు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామములోని నూతన గ్రామపంచాయతీగ ఏర్పాటైన హరిపూర్‌ పల్లె గ్రామానికి చెందిన బిజెపి సీనియర్‌ నాయకుడు గ్రామశాఖ అధ్యక్షులు రాజాగౌడ్‌, గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలో బిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్బంగా రాజాగౌడ్‌ మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »