గురువారం, అక్టోబరు 19, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 10.27 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.09 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 7.15 వరకు తదుపరి శోభన తెల్లవారుజాము 5.07 వరకుకరణం : బవ ఉదయం 10.44 వరకుతదుపరి బాలువ రాత్రి 10.27 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.56 …
Read More »మూడోసారి అధికారంలోకి వస్తాం…
బాన్సువాడ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ఎంతో ముఖ్యమని ప్రజల దీవెనలతో కార్యకర్తల కృషితో మూడోసారి అధికారంలోకి వస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయ్యిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో …
Read More »కామారెడ్డిలో షబ్బీర్ అలీదే గెలుపు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి గడ్డపై పుట్టిన బిడ్డ మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నుండే పోటీ చేస్తారని, కేసీఆర్పై పోటీ చేస్తున్నందున బిఆర్ఎస్ నాయకులు చేసుకున్న సర్వేలో షబ్బీర్ అలీ గెలుస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయని కామారెడ్డి డిసిసి అద్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. ప్రజాదరణ అన్ని వర్గాల మద్దతు వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని, దీన్ని ప్రజాక్షేత్రంలో …
Read More »ఇది కామారెడ్డి ప్రజలతోనే సాధ్యం…
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గం పల్వంచ మండల కేంద్రానికి చెందిన 136 మంది బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు ఎంతో అదృష్టవంతులన్నారు. తెలంగాణ ప్రజలను …
Read More »ప్రచార జోరు పెంచిన కాసుల రోహిత్
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కాసుల రోహిత్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు కాసుల బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ మండలంలోని హన్మజిపెట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ …
Read More »బి ఫారం అందుకున్న స్పీకర్ పోచారం
బాన్సువాడ, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గం బారాస అభ్యర్థిగా ఆదివారం హైదరాబాదులోని బిఆర్ఎస్ భవన్లో జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు టికెట్ కేటాయించి బీఫామ్ అందించినందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Read More »బి ఫాం అందుకున్న కవిత…!
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్ఎస్ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్ ఆదివారం బీఫామ్లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్లో బీఫామ్లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …
Read More »వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి సేవలు అభినందనీయం…
కామారెడ్డి, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఆదివారం అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 12వ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి రక్తదాన …
Read More »బీఅర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం…
బీర్కూర్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏండ్లలో కూడా జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసిన పార్టీ ఏదైనా ఉంటే భారతదేశంలోనే అది బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ ఉద్యమ రధసారధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్తోనే సాధ్యం అని, బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని రాబోయే రోజుల్లో కూడా మరింత …
Read More »ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ
మాచారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అధికార బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, చేసిన అభివృద్ధి …
Read More »