Political

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేసింది

బాన్సువాడ, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ రాష్ట్ర మైనారిటీ చైర్మన్‌ అబ్దుల్లా సోహేల్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పొలిటికల్‌ అఫ్ఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సూచనమేరకు టీపీసీసీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజు సారథ్యంలో శుక్రవారం బాన్సువాడ పట్టణంలో జమా మస్జిద్‌ (మర్కాస్‌) వద్దా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనారిటీ పట్ల అవలంబిస్తున్న వైఫల్యాలను సియాసత్‌ ఉర్దూ పేపర్‌లోని …

Read More »

ప్రచార పర్వం ప్రారంభం

బీర్కూర్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గత పది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ,..పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో మన బాన్సువాడ అభివృద్ధి ప్రధాత శానసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేసారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందాయని, అభివృద్ధి …

Read More »

కాంగ్రెస్‌ పార్టీని నమ్మి మోసపోవద్దు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీలు కాంగ్రెస్‌ పార్టీ నమ్మి మోసపోవద్దు, కాంగ్రెస్‌కి ఓటు వేస్తే బీజేపీ కి వేసినట్టే అని టెలికాం డైరెక్టర్‌ బీఆర్‌ఎస్‌ మైనారిటీ యువ నాయకులు షాహిద్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలైన విషయం అందరికి తెలిసిందే. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితను ఓడిరచడానికి కాంగ్రెస్‌ బీజేపీకి …

Read More »

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ నాయకుల దాడిలో గాయపడిన దళితులను మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పరామర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీబీపేట మండలం తుజాల్‌ పూర్‌, సేరిబిబిపేట్‌ గ్రామంలో దళిత బంధు రాని దళితలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను తమకు కూడా దళిత బందు ఇవ్వాలని కోరగా వారిపై ఎమ్మెల్యే అనుచరులు దళిత నాయకుడు జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పరికి …

Read More »

రేపు తెలంగాణకు అమిత్‌ షా!!

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు మంగళవారం 10వ తేదీన అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్‌ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్‌ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్‌, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో …

Read More »

బీసీ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా సావెల్‌ నెల్ల లింగన్న

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన బీసీ కులాల విస్తృత స్థాయి సమావేశంలో సావెల్‌ గ్రామానికి చెందిన నెల్ల లింగన్నను బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన లింగన్న గారు గతంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని …

Read More »

తెలంగాణ వచ్చాక వైద్య రంగం బలోపేతమైంది

బిచ్కుంద, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మారుమూల ప్రాంతాలలో సైతం చక్కటి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్‌ రావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కి.సి.ఆర్‌. వచ్చాక తెలంగాణా రాష్ట్రంలో వైద్య …

Read More »

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసించిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ సంఫీుభావం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ …

Read More »

ఆడినమాట తప్పని నేత అర్వింద్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్‌ శంకర్‌ తెలిపారు. నిజామాబాద్‌ నగరంలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు, మాధవనగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌, నిజామాబాద్‌ …

Read More »

ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ..

హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి.. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పబ్లిక్‌ మీటింగ్స్‌ ఇంఛార్జిగా బండి సంజయ్‌, ఛార్జ్‌ షీట్‌ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌ రావు, యాజిటేషన్‌ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »