Political

కామారెడ్డి ఎన్నికల అధికారులకు ముఖ్య సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తక్షణమే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, ఆనాటి నుండే ఎన్నికలలో అభ్యర్థుల వ్యయ నియంత్రణను మానిటరింగ్‌ చేయుటకు కమిటీ సమాయత్తం కావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో …

Read More »

ఇందూరు జన గర్జనకు బయలుదేరిన బిజెపి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ఇందూరు ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో బాన్సువాడ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, కేంద్ర …

Read More »

ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్‌ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు …

Read More »

ఆయిల్‌ ఫాం పంటలతో అధిక దిగుబడి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ పంటలకు అనువుగా ఉన్నందున ఆ దిశగా రైతులను ప్రోత్సహించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వ్యవసాయ విస్తరణాధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ఆయిల్‌ ఫామ్‌ పరిశ్రమలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం 5 వేల ఎకరాలలో ఆయిల్‌ ఫామ్‌ పంటలు పండిరచాలని లక్ష్యమని, …

Read More »

ఎన్నికల నిర్వహణకు కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ గురువారం బాల్కొండ, ఆర్మూర్‌ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి భీంగల్‌ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపర్చే స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ …

Read More »

ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అలవికాని వాగ్దానాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేసి చూపిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు …

Read More »

ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చుతుంది

బాన్సువాడ, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వానిజి అన్నారు. సోమవారం ఏఐసిసి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్‌ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికారసూల్‌ వానికి …

Read More »

విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం తెలంగాణ ఇచ్చిన సోనియ గాంధీ హైదరాబాద్‌ విజయ బేరి సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు 200 కార్లలో పెద్ద సంఖ్యలో వర్ని నుండి బాన్సువాడ పట్టణం మీదుగా ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్‌ రావ్‌, పిసిసి డెలిగేట్‌ లు డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, వెంకట్‌ …

Read More »

బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందని పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్‌ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ఇప్పటినుండే బూత్‌ స్థాయిలో ఉన్న …

Read More »

గెలుపై సాగుదాం…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధ్వర్యంలో బస్‌డిపో నుండి పాదయాత్ర, ర్యాలీ పిఆర్‌ గార్డెన్‌ కొయ్యగుట్ట వరకు కొనసాగింది. నియోజక వర్గం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో సుమారు 1,800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే దరఖాస్తు అభ్యర్థులు డాక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »