Political

భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి గోదావరి పట్టభద్రులను కలిసి భర్త గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజెపి పార్టీ అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం …

Read More »

సేవా తత్పరుడు అంజిరెడ్డిని గెలిపించండి…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా జక్రాన్పల్లి మండల కేంద్రానికి ఉమ్మడి నిజామాబాద్‌ మెదక్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కుమార్తె అశ్విత రెడ్డి జక్రాన్‌పల్లిలో శనివారం గ్రాడ్యుయేట్లను కలిసి, గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ అనేక సమస్యల గురించి పోరాడుతూ ఎస్‌ఆర్‌ ట్రస్టు ద్వారా నిరంతరం ప్రజాసేవలో పాల్గొంటున్న, …

Read More »

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అంకిత్‌ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్‌ లో గురువారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల …

Read More »

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జక్రాన్‌పల్లి మండల పార్టీ అధ్యక్షుడు జైడి చిన్నారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్‌, ముద్దిరాజ్‌, అర్గుల్‌ సొసైటీ చైర్మన్‌ ఆర్మూర్‌ గంగారెడ్డి, మండల పార్టీ …

Read More »

యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ మాదికులకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ విద్యార్థి గర్జన పోస్టర్లను, కమిటీ చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌తో పాటు ఎంఆర్పిఎస్‌ నాయకులు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్‌ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ …

Read More »

హామీలు వెంటనే అమలుపర్చాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్‌ ఆదేశానుసారం కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌ ఆవరణలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు …

Read More »

చెరువులు కుంటలు ఎప్పుడు నిండుకుండల్లా కళకళలాడాలి

ఎల్లారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట మండల కేంద్రంలోని నేలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నెరవేరిందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్‌ మోహన్‌ రావు అన్నారు. శనివారం సాయంత్రం లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలవ నిర్మాణం పనులను అదేవిధంగా సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. లింగంపేట రైతుల వరప్రదాయమైన కట్ట కాలువ పూర్తిగా మట్టితో కూడిక పోవడంతో సాగునీరు …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం….

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన వారిని గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ రేషన్‌ కార్డుల దరఖాస్తు నిరంతర ప్రక్రియని, రేషన్‌ కార్డుల …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన వినయ్‌రెడ్డి

ఆర్మూర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం రాంచంద్రపల్లి గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్‌ 60,000 చెక్కును ఆర్మూర్‌ నియోజవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ వినయ్‌ రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అయిన ఖర్చులను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఇప్పించడం జరుగుతుందన్నారు. అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న …

Read More »

బిజెపి మండల అధ్యక్షురాలిగా గంగోని మదారి మమత

మాక్లూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన గంగోని మదారి మమత బిజెపి మండల అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా గంగోని మదారి మమత మాట్లాడుతూ బిజెపి పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు బిజెపి పార్టీ నూతన అధ్యక్షులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా మాక్లూర్‌ మండల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »