Political

విజయభేరి సభకు తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం తెలంగాణ ఇచ్చిన సోనియ గాంధీ హైదరాబాద్‌ విజయ బేరి సభకు బాన్సువాడ నియోజకవర్గం నుండి సుమారు 200 కార్లలో పెద్ద సంఖ్యలో వర్ని నుండి బాన్సువాడ పట్టణం మీదుగా ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. రాష్ట్ర ఎంపిటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్‌ రావ్‌, పిసిసి డెలిగేట్‌ లు డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, వెంకట్‌ …

Read More »

బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందని పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్‌ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ఇప్పటినుండే బూత్‌ స్థాయిలో ఉన్న …

Read More »

గెలుపై సాగుదాం…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధ్వర్యంలో బస్‌డిపో నుండి పాదయాత్ర, ర్యాలీ పిఆర్‌ గార్డెన్‌ కొయ్యగుట్ట వరకు కొనసాగింది. నియోజక వర్గం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో సుమారు 1,800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే దరఖాస్తు అభ్యర్థులు డాక్టర్‌ …

Read More »

కామారెడ్డికి మంచిరోజులొచ్చాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు మంచి రోజులొచ్చాయని, రాబోయే 3,4 సంవత్సరాలలో ఊహ్కించని విధంగా జిల్లా సమగ్రాభివృద్ధితో దూసుకుపోతోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్‌ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో పరిణిక హోటల్‌లో బస చేసిన మంత్రిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా …

Read More »

కామారెడ్డికి భారీగా నిధులు… త్వరలో పనులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని దేవాలయాలకు, పలు కుల సంఘాలకు, భవన నిర్మాణాలకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. కామారెడ్డి నియోజికవర్గంలోని పలు దేవాలయాలకు, కుల సంఘ భవన నిర్మాణాలకు 399 పనులకు 15 …

Read More »

అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభివృద్ధి గొప్పగా చేశామని చెబుతున్నారని అభివృద్ధి ఎంత ఉందో అంతకు రెండిరతలు ప్రజాధనాన్ని పోచారం కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీర్కూరు మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నియోజకవర్గస్థాయి స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఓటరు జాబితా రూపకల్పనలో పార్టీల పాత్ర కీలకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్‌ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై …

Read More »

15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

నేడు జిల్లాకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ రాక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు డిచ్పల్లి మండలం నడిపల్లి చేరుకోనున్న మంత్రి తలసాని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అర్సపల్లి లోనూ ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన మీదట, …

Read More »

ఎమ్మెల్యే కార్యాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదానం..

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి ప్రారంభించిన జీవన నిత్యాన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ మున్సిపల్‌, ఆర్మూర్‌, ఆలూర్‌, నందిపేట్‌, డొంకేశ్వర్‌, మాక్లూర్‌ మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు. పనుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »