Political

కామారెడ్డికి భారీగా నిధులు… త్వరలో పనులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని దేవాలయాలకు, పలు కుల సంఘాలకు, భవన నిర్మాణాలకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. కామారెడ్డి నియోజికవర్గంలోని పలు దేవాలయాలకు, కుల సంఘ భవన నిర్మాణాలకు 399 పనులకు 15 …

Read More »

అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు…

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభివృద్ధి గొప్పగా చేశామని చెబుతున్నారని అభివృద్ధి ఎంత ఉందో అంతకు రెండిరతలు ప్రజాధనాన్ని పోచారం కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీర్కూరు మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నియోజకవర్గస్థాయి స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఓటరు జాబితా రూపకల్పనలో పార్టీల పాత్ర కీలకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్‌ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై …

Read More »

15 వైద్య కళాశాల ప్రారంభం…విజయవంతం చేయాలని మంత్రి పిలుపు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 15 న వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభిస్తున్న కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విజయవంతం చేయవలసినదిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్టేట్‌ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

నేడు జిల్లాకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ రాక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గురువారం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు డిచ్పల్లి మండలం నడిపల్లి చేరుకోనున్న మంత్రి తలసాని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అర్సపల్లి లోనూ ఫిష్‌ మార్కెట్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన మీదట, …

Read More »

ఎమ్మెల్యే కార్యాలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదానం..

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి ప్రారంభించిన జీవన నిత్యాన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ మున్సిపల్‌, ఆర్మూర్‌, ఆలూర్‌, నందిపేట్‌, డొంకేశ్వర్‌, మాక్లూర్‌ మండలాల్లోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తుంటారు. పనుల …

Read More »

బాపట్లలో తెలుగుదేశం శ్రేణుల రిలే నిరాహార దీక్ష

బాపట్ల, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ముఖ్య మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష …

Read More »

మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేత

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పోసానిపేట గ్రామ సర్పంచ్‌ గీరెడ్డి మహేందర్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మతిభ్రమించి మాట్లాడడం జరిగిందని, మంచి విజన్‌ ఉన్న నేతగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపైన ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేయడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. మానసిక స్థితి …

Read More »

మహిళా చైతన్యానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్‌ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్‌ చాకలి ఐలమ్మ అని నినదించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి …

Read More »

పాత్రికేయ కుటుంబాన్ని పరామర్శించిన వినయ్‌ రెడ్డి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పేట్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు గోలి పురుషోత్తం, సోదరుడు గోలి దిలీప్‌, వారి తండ్రి గోలి ఆనందం, అనారోగ్యంతో నిజామాబాద్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని ఆర్మూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు వినయ్‌ రెడ్డి తన అనచురుల ద్వారా తెలుసుకొని అంత్యక్రియల అనంతరం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »