బాపట్ల, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ముఖ్య మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ బాపట్ల పట్టణ నాయకులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష …
Read More »మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోసానిపేట గ్రామ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మతిభ్రమించి మాట్లాడడం జరిగిందని, మంచి విజన్ ఉన్న నేతగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపైన ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేయడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. మానసిక స్థితి …
Read More »మహిళా చైతన్యానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ
వేల్పూర్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి …
Read More »పాత్రికేయ కుటుంబాన్ని పరామర్శించిన వినయ్ రెడ్డి
ఆర్మూర్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గోలి పురుషోత్తం, సోదరుడు గోలి దిలీప్, వారి తండ్రి గోలి ఆనందం, అనారోగ్యంతో నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి తన అనచురుల ద్వారా తెలుసుకొని అంత్యక్రియల అనంతరం …
Read More »బాన్సువాడలో భారత్ జోడో యాత్ర ర్యాలీ
బాన్సువాడ, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ జోడో యాత్ర ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, రాజీవ్ గాంధీ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాలలువేసి అంబేద్కర్ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం, కోటగల్లి మీదుగా పోలీస్ స్టేషన్ వరకు పాదయాత్ర చేపట్టిన వారిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్లు అడ్వకేట్ …
Read More »ఆర్మూర్లో యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం
ఆర్మూర్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో బుధవారం యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్ మాట్లాడుతూ కాంగ్రెస్కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే …
Read More »అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల ఎల్లారెడ్డి (బాలికల), బాన్సువాడ (బాలుర) పాఠశాల/ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పూర్తి తాత్కాలిక పద్ధతిన ఈ విద్యా సంవత్సరం కొరకు పనిచేసే వారి నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి లోని బాలికల పాఠశాల/ జూనియర్ కళాశాలలో (01) జువాలజీ, …
Read More »తెలంగాణలోని 40 బీసీ కులాలకు ఓబిసి జాబితాలో చేర్చండి
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీిలోని మహారాష్ట్ర సధన్లో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్ అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్తో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ విచారణలో తెలంగాణలోని వీరశైవ లింగాయత్తో పాటు 40 కులాలను ఓబిసి జాబితాలో చేర్చాలని జాతీయ …
Read More »మెగా డీఎస్సీ ప్రకటించాలి
బాన్సువాడ, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మెగా డీఎస్సీ కోసం ఎన్ఎస్యుఐ ఒకరోజు నిరసన దీక్షలో భాగంగా శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుడు భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని ప్రమోషన్ల ఖాళీలను మెగా డీఎస్సీలో చూపించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రవేటుకు దీటుగా బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. …
Read More »అక్టోబర్ 4న తుది జాబితా
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఓటరు నమోదు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలోని 106,107, తాడ్వాయిలోని 108,109 లింగంపేటలోని వివిధ పోలింగ్ బూతులను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. బి.ఎల్.ఓ. …
Read More »