Political

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌గా డా.మధు శేఖర్‌

హైదరాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌ గా డా. మధు శేఖర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు,రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరై డా. మధు శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… వైద్యరంగంలో విశేష …

Read More »

స్వరాష్ట్రంలో పల్లెపల్లెన ప్రగతి కాంతులు

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం …

Read More »

ఓటు వజ్రాయుధం…

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మాచారెడ్డి, పల్వంచ, భవాని పేట గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను, ఓటరు జాబితాలను పరిశీలించారు. …

Read More »

బిజెపి అధికార ప్రతినిధిగా చందూరి హనుమాండ్లు

బీర్కూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధికార ప్రతినిధిగా నసురుల్లాబాద్‌ మండలానికి చెందిన చండూర్‌ హనుమాండ్లును బిజెపి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చందూరి హనుమాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బాన్సువాడలో బిజెపి పార్టీని బలోపేతం చేసి బిజెపి నాయకుడిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేస్తానని తన మీద …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనీ, ఇచ్చిన …

Read More »

మాజీ ఎమ్మెల్యే వంశిచంద్‌ రెడ్డిని కలిసిన రాజారెడ్డి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకమై మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డిని శంషాబాద్‌ విమానాశ్రయంలో పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేనారెడ్డి, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు ఘన్‌ రాజు, పార్లమెంట్‌ యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ఇంచార్జ్‌ …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలి…

నందిపేట్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్‌ యోజన కార్యక్రమన్ని పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలని, బూత్‌ల వారిగా కొత్త వారిని చేర్చాలని కోరారు. పైడి రాకెష్‌ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

డాక్టర్‌ మధు శేఖరును సన్మానించిన ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు

ఆర్మూర్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్‌గా ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు మధుశేఖర్‌ను సీఎం కేసీఆర్‌ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ గల ఎంజె ఆస్పత్రిలో ఆర్మూర్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నూతనంగా నియమితులైన డాక్టర్‌ మధు శేఖర్‌ను …

Read More »

ఆర్మూర్‌లో చంద్రయాన్‌ 3 విజయోత్సవ ర్యాలీ

ఆర్మూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంద్రయాన్‌ -3 విజయవంతంగా చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన సందర్భంగా ఆర్మూర్‌ పట్టణములోని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీగా చంద్రయాన్‌ విజయోత్సవ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 750 మీటర్ల జాతీయ జెండా చేత …

Read More »

బూత్‌ లెవల్‌ అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26, 27, సెప్టెంబర్‌ 2,3 వ తేదీల్లో బూతు లెవల్‌ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆర్డీవో శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బూత్‌ లెవల్‌ అధికారులకు, పర్యవేక్షకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. బూతు లెవల్‌ అధికారులు ఫారం 6,7,8 లను ప్రజల నుంచి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »