Political

రూ. 25 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రుద్రూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన రూ. 25 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన వెంట నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హనుమంతు, బోదన్‌ ఆర్‌డివో రాజా గౌడ్‌, పోచారం సురేందర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు ఉన్నారు. ఈ సందర్భంగా …

Read More »

మూడు స్థానాలకు గల్ఫ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి దరఖాస్తు

హైదరాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్‌ రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, వేములవాడ మూడు స్థానాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు స్థానాలలో ఏదైనా ఒక టికెట్‌ తనకు గల్ఫ్‌ కోటాలో ఇవ్వాలని …

Read More »

ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యం…

బాన్సువాడ, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీభవన్‌లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల కొరకు ఈ నూతన దరఖాస్తు పద్ధతి చాలా బాగుందని దీనికి ఉత్సాహవంతులైన నిజమైన కార్యకర్తలకు అవకాశం కలిగినట్టు ఉన్నదన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యమని …

Read More »

ఘనంగా రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు…

బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నేటి యువత విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి …

Read More »

పద్మశాలి శంఖారావం పోస్టర్‌ ఆవిష్కరణ..

ఆర్మూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పద్మశాలిలు రాజకీయంగా ఆర్ధికంగా మరింత ఎదగాలని కలసి కట్టుగా సమాజం కోసం ఉద్యమించాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్‌ దాస్‌, ప్రధాన కార్యదర్శి జోక్కుల రమాకాంత్‌ అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెప్టెంబర్‌ 3వ తేదీన సరూర్‌ నగర్‌ స్టేడియం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పద్మశాలి రాజకీయ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న సీడ్‌ వ్యాపారి

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలోని ఎర్రజొన్నల సీడ్‌ వ్యాపారి కునింటీ మహిపాల్‌ రెడ్డి అయన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలుపుతూ అయన సన్నిహితులు మెజారిటీ కార్యకర్తలు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయన తెలిపారు. పార్టీ ఆదేశానుసరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ …

Read More »

పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత …

Read More »

నూతన పంచాయతీరాజ్‌ చట్టంతో పల్లెల వికాసం

మోర్తాడ్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలుతో తెలంగాణ పల్లెలన్నీ వికాసాన్ని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని 60 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్‌-4 పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్‌ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం మోర్తాడ్‌లోని రైతు …

Read More »

మంత్రి కెటిఆర్‌ ప్రారంభించిన అభివృద్ధి పనుల వివరాలు…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఐ.టి. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పరిశ్రమల శాఖామాత్యులు తారక రామా రావు సోమవారం కామారెడ్డి, యెల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ముందుగా నర్సన్‌పల్లి …

Read More »

సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చింది…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ఐ.టి. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పరిశ్రమల శాఖామాత్యులు తారక రామారావు అన్నారు. సోమవారం కామారెడ్డి, ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు రూ. 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »