నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయి తాత్కాలిక పద్ధతిన బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వంట మనుషులు, కిచన్ సహాయకులు, స్వీపింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డు పోస్ట్ ల కోసం ఈ …
Read More »గెలుపై సాగుదాం…
బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ రైతు సమైక్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోమశేఖర్ రావ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస్ రావు, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనిపూర్ రాజారెడ్డి, రాష్ట్ర …
Read More »కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …
Read More »ఈవిఎం యంత్రాలపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2,3 వ తేదీలలో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. …
Read More »ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన నియోజకవర్గ నాయకులు
బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్ను సోమవారం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఒకసారి నియోజకవర్గానికి రావలసిందిగా ఎఐసిసి కార్యదర్శిని వారు కోరారు. ఈ సందర్భంగా ఏఐటిసి కార్యదర్శి పార్టీలో …
Read More »రెంజల్ మండల బిజెపి అధ్యక్షుడిగా గోపికృష్ణ
రెంజల్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నాగులపల్లి గోపికృష్ణను నియమించినట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గోపికృష్ణ పార్టీ కార్యక్రమాలలో క్రియశీలంగా పనిచేస్తూ పార్టీ కొరకు నిరంతరం కృషి చేసినందుకు గుర్తిస్తూ పార్టీ మండల అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో పార్టీ …
Read More »నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలి
బోధన్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తెరిపించి ప్రభుత్వపరం చేసి, 2015 సంవత్సరం నుండి కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అనారోగ్య కారణాలతో చనిపోయిన కార్మిక కుటుంబాలను ఆదుకుని, కబ్జాలకు గురి అవుతున్న నిజాం షుగర్స్ భూములను రక్షించాలనే డిమాండ్లతో మిస్డ్ కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫోన్ …
Read More »సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నీలివిప్లవం 2018-19 పధకము, 2020-21,2021-22 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సంచార చేపల వాహనములు, మూడు చక్రాల వాహనములు, ఐస్ బాక్సులు సబ్సిడీపై మంజూరు చేయుటకు అర్హత గల అభ్యర్దుల నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వరదారెడ్డి తెలిపారు. దరఖాస్తులో వాహనం మోడల్, కంపెనీ తెలియజేస్తూ ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికి …
Read More »పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల తుది …
Read More »బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన మొపాల జితేందర్ రెడ్డి..
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నగర్ అధ్యక్షుడిగా బోధన్ నియోజక వర్గం అబ్జర్వర్గా పనిచేసిన సీనియర్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోపాల జితేందర్ రెడ్డి బుధవారం బీఎస్పీ రాష్ఠ్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ పార్టీ …
Read More »