Political

వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు

జక్రాన్‌పల్లి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్‌ జిల్లా …

Read More »

నూతన అధ్యక్షులను సన్మానించిన కాంగ్రెస్‌ నాయకులు

బాన్సువాడ, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం చందూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పోతరాజ్‌ శ్రీనివాస్‌ని చందూర్‌ మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్త్ర ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎవైసి సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ బోయుడి లక్ష్మన్‌ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. …

Read More »

రుద్రూర్‌ మండల కాంగ్రెస్‌ అద్యక్షునికి సన్మానం

బోధన్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్‌ కుమార్‌ని రుద్రుర్‌ మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సర్పంచ్‌ ఇందూర్‌ చంద్ర శేఖర్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి సన్మానించారు. కార్యక్రమంలో …

Read More »

మండల కాంగ్రెస్‌ అధ్యక్షులకు సన్మానం

బాన్సువాడ, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్‌ని, కోటగిరి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు షహీద్‌ను కోటగిరి మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ప్రతాప్‌ సింగ్‌, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌ మర్యాద పూర్వకంగా కలిసి …

Read More »

అక్టోబర్‌ 4న తుది ఓటరు జాబితా

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో 2వ ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ కార్యక్రమం-2023, ఓటర్‌ జాబితా తయారీ, ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై అన్ని …

Read More »

రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

సదాశివనగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సదాశినగర్‌ మండలం లింగంపల్లి రైతుకు వేదిక వద్ద టిఆర్‌ఎస్‌ నాయకులు రైతులు కలిసి రేవంత్‌ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్‌ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు తెల్లబడితే కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డి ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. …

Read More »

దళిత సమాజం అంతటికీ దశల వారీగా దళితబంధు

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళిత జాతి అభ్యున్నతి కోసం మనసుపెట్టి పనిచేసే మహనీయ వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి దళిత కుటుంబం పైకి రావాలనే తపనతో ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి …

Read More »

బీసీ రాజకీయ ప్లీనరి పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న శనివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరగనున్న ‘‘బీసీల రాజకీయ ప్లీనరి’’ కార్యక్రమ పోస్టర్లను నిజామాబాద్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ బీసీలందరు కులాలకు అతీతంగా ఏకమైన నాడే …

Read More »

11న బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 11 న మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వస్తున్నారని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి అన్ని బీసీ కులాల నాయకులు ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. బీసీ కులాల సర్వ సభ్య సమావేశం …

Read More »

ఘనంగా వైఎస్‌ జయంతి వేడుకలు

జక్రాన్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలం గన్యతాండలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి 74వ జయంతి వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు గాని మూడెకరాల భూమి గానీ, 24 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను తెచ్చి ఎందరో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »