Political

చెట్టుకు పుట్టిన రోజు వేడుక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల్పూర్‌ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌చేసి …

Read More »

కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరుగుతన్న కూరగాయల ధరలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు …

Read More »

అమ్రాద్‌లో గడప గడపకు బిజెపి

మాక్లూర్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ మాక్లూర్‌ మండలం అమ్రాధ్‌ గ్రామంలో మహా జన్‌ సంపార్క్‌ అబియన్లో భాగంగా గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగన్న మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వం ఈసారి తెలంగాణ బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి …

Read More »

ఇందూరు తిరుమలలో బలగం దర్శకులు వేణు

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం నర్సింగపల్లి ఇందూరు తిరుమల క్షేత్రాన్ని బలగం దర్శకులు ఎల్దండి వేణు దర్శించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమలలో గర్భిణి స్త్రీలకు దివ్యౌషధాన్ని గత ఏడు సంవత్సరాలుగ ఉచితంగ పంపిణీ చేయడం గొప్ప దైవ కార్యమని వేణు అన్నారు. దివ్యౌషధం తీసుకున్న వారికి నార్మల్‌ డెలివరీ అవ్వడం పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం చూస్తుంటే స్వామి వారి …

Read More »

ప్రధాని ప్రసంగాన్ని తిలకించిన బాల్కొండ శ్రేణులు

బాల్కొండ, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజీక వర్గ కేంద్రంలో ప్రధాన మంత్రి మేరా బూత్‌ సబ్సె మజ్బుత్‌ ప్రసంగాన్ని బాల్కొండ బి.జే.పి శ్రేణులు తిలకించారు. మంగళ వారం ఉదయం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌ భోపాల్‌ లో ‘‘మేరా బూత్‌ సబ్సె మజ్బుత్‌’’ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి టి.విల్లో ప్రసంగించారు. కార్యక్రమాన్ని టి.వి ద్వారా …

Read More »

నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా

బాన్సువాడ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఆదరించి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్‌ గడపగడపకు బాలరాజ్‌ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి కాలనీలో కాసుల బాలరాజ్‌ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ …

Read More »

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహింస విధానంలో మలి విడత తెలంగాణ ఉద్యమం ఉద్యమ నేత కేసిఆర్‌ శాంతియుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల …

Read More »

కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడి చదవాలి

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడి చదవాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం విద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రభుత్వ మరింత దృష్టి పెట్టిందని తెలిపారు. తరగతి గదుల్లోని విద్యార్థి భవిష్యత్తును నిర్దేశించుకునే వీలుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల …

Read More »

మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత కెసిఆర్‌దే

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్‌ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర …

Read More »

అనారోగ్య బాధితుడికి రూ.2 లక్షల ఎల్‌వోసీ

ఆర్మూర్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన డీ ఆర్‌ ఆర్‌ శశాంక్‌ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »