ధర్పల్లి జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూపతి రెడ్డి విచ్చేసి మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని కార్యకర్తలకు దీమా కల్పించారు. ఎవరైనా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు …
Read More »పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలకు మహర్దశ
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపల్ పట్టణం మెరీడియన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు …
Read More »అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జంగంపల్లి గ్రామంలో 6.45 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో 6 కోట్ల 45 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన …
Read More »పల్లె పల్లెనా ప్రగతి వీచికలు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ దూరదృష్టి నిర్ణయాలు, దార్శనిక పాలనతో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ పల్లెలు ప్రగతి వీచికలు వెదజల్లాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో సంతరించుకున్న హంగులు, మారిన రూపురేఖలతో సరికొత్త వెలుగులు విరజిమ్మాయి. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ, ఆ స్పూర్తితో సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు వీలుగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న …
Read More »ఘనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వినీత పండిత్ …
Read More »ప్రజావాణికి 71 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ అదనపు కలెక్టర్ …
Read More »ఉత్సాహంగా సాగిన 2కె రన్
నిజామాబాద్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో సోమవారం నిర్వహించిన 2కె రన్ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నగర నడిబొడ్డున గల ఫులాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి, విశిష్టతలను చాటేలా ఉదయం …
Read More »కామారెడ్డి అభివృద్దికి రూ. 2 కోట్ల 64 లక్షలు మంజూరు
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి నియోజవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. హెల్త్ డిపార్ట్మెంట్ కొరకు ఒక్క కోటి 80 లక్షలు, నియోజవర్గ అభివృద్ధి కొరకు వివిధ పనులకు …
Read More »గ్రూప్ 1 అభ్యర్థులకు సూచనలు
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని గ్రూపు-1 పరీక్ష కోసం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అభ్యర్థులకు సూచనలు గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 11న ఆదివారం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష గదులలోకి 8:30 నుంచి 10:15 వరకు మాత్రమే అనుమతిస్తారు. …
Read More »