Political

ఎక్కువమందికి పింఛన్లు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అత్యధిక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించిన ఘనత తనకే దక్కిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే 11 వేల …

Read More »

అహంకారంతో కవిత విమర్శలు

నిజామాబాద్‌, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్‌ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్‌ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …

Read More »

బీమా చెక్కు అందజేత

బాన్సువాడ, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టీ కొరకు కష్టపడి పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజు అన్నారు. సోమవారం కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గత సంవత్సరం మృతి చెందడంతో పార్టీ ద్వారా మంజూరైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు కాసుల …

Read More »

మొక్కలు నాటిన సెవెన్‌ హార్ట్స్‌ వాలంటీర్స్‌

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో అధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మిషన్‌ నేను సైతం సమాజం కోసం అనే ట్యాగ్‌ లైన్‌తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ నాయక్‌ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పర్యావరణంలో మార్పులు వల్ల ఎన్నో అనర్థాలను చూస్తున్నాము. ఇలాంటి సమయంలో …

Read More »

ఆలూరులో 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాం ప్రారంభోత్సవం

ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతన్నలు పండిరచిన పంటలు నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ఆలూరు మండల కేంద్రంలో 33 లక్షల 14 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం …

Read More »

జూన్‌ 4 న బహుజన చైతన్య సభ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో జూన్‌ 4 న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ అన్నారు. మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీలో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ విచ్చేసి మాట్లాడారు. జూన్‌ 4 …

Read More »

అట్టహాసంగా ‘దశాబ్ది’ సంబురాలు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీదట అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లెపల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల …

Read More »

ఆర్మూర్‌లో ఘనంగా సావర్కర్‌ జయంతి

ఆర్మూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర వీరసావర్కర్‌ 140 వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వీర సావర్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ …

Read More »

జూన్‌ 4న బహిరంగ సభ

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం చలో కొత్తగూడెం సిపిఐ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడారు. బిజెపి హటావో దేశ్‌ బచావో నినాదంతో ఏప్రిల్‌ 14వ తేదీ నుండి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గడపగడపకు గ్రామ గ్రామాన బిజెపి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న …

Read More »

18న క్విజ్‌ పోటీలు

బాన్సువాడ, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్స్‌వాడ పట్టణంలో యూత్‌ డిక్లరేషన్‌లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాజీవ్‌గాంధీ యూత్‌ డిక్లరేషన్‌ క్విజ్‌ పోటీలు 16 నుండీ 35 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి కాంపిటీషన్‌ పోటీలు వర్తిస్తుందని శనివారం ప్రచారం నిర్వహించారు. క్విజ్‌ కాంపిటీషన్‌ పోటీలు 17 వరకు రిజిస్ట్రేషన్‌, 18న పోటీలు నిర్వహించబడుతుందని కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కాసుల రోహిత్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »