బాన్సువాడ, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బడా పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవానికి ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హన్మాజిపేట్, కోనాపూర్ గ్రామాల మీదుగా బాన్సువాడ పట్టణ శివారులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్తూపం నుండి ర్యాలీగా …
Read More »సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి
మాక్లూర్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలో కాంగ్రెస్ పార్టి నాయకులు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాననుసారంగా చిక్లి గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు నక్క నరేష్, చెక్క సవిత, నీరటి రాజుభాయ్, తల్వేద లక్ష్మి, దూడ రాజేశ్వర్ లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్ బూరొల్ల అశోక్, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్, అమెక్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, …
Read More »బిఆర్ఎస్ శ్రేణుల రైతు నిరసన, రాస్తారోకో
నసురుల్లాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ పిలుపు మేరకు రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 15 వేలు చొప్పున రైతు భరోసా కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 12 వేల రూపాయలను ఉపసరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో. నర్సింలు గౌడ్, చుంచు శేఖర్, మోసిన్, అల్లం గంగారం, …
Read More »ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ ఇచ్చినందుకు రుణపడి ఉంటా…
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహిరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బాన్సువాడ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎంపి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి కొరత తీర్చేందుకు అమృత్ 2.0 పథకంలో …
Read More »రూ. 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు మంత్రి భూమిపూజ
బాన్సువాడ, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ ప్రాంతంలో అమృత్ పథకం క్రింద 52 కోట్లతో మంచినీటి సరఫరా పనులకు భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలకు సరిపడే త్రాగునీటి సౌకర్యాల పనులు చేపట్టడం అభినంద …
Read More »బిసి డిక్లరేషన్ను అమలు చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్ ను 42 …
Read More »గంగపుత్రుల క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వైరా రోడ్ కోణార్క్ హోటల్లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు …
Read More »ఉనికి కోసమే కాంగ్రెస్ పై కవిత అబద్దాలు
నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉనికి కోసం కల్వకుంట్ల కవిత అబద్ధాలు మాట్లాడుతుందని, ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందో ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ తగ్గిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాణాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. …
Read More »ఎమ్మెల్సీ కవితకు అపూర్వస్వాగతం
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమ కేసులో అరెస్ట్, బెయిల్ పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత ఆదివారం నిజామాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ కు చేరుకున్న కవితకు డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ …
Read More »ఎమ్మెల్యే కృషితో రోడ్డుకు మోక్షం
ఎల్లారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం: గాంధారి మండలం పెద్ద పోతంగల్ మరియు మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు గుంతలమయం కావడంతో గ్రామస్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకురాగా ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి అధికారులతో మాట్లాడారు. కాంట్రాక్టర్ సమస్య వల్ల రోడ్ నిర్మాణ పనులు మధ్యలోనే …
Read More »