Political

ఇంటినెంబరు అప్‌డేట్‌ చేసుకోవాలి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని …

Read More »

భారీగా బిజెపిలోకి…

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడితో సహా 34 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చూపు బీజేపీవైపు ఉందని, …

Read More »

సిఎం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

రెంజల్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు లచ్చావార్‌ నితిన్‌ తండ్రి గత పది రోజుల క్రితం మృతిచెందడంతో సోమవారం మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు అంతిరెడ్డి రాజరెడ్డి, జావిదోద్దీన్‌, ఎమ్‌ఎల్‌ రాజు, చిన్నోళ్ల రాకేష్‌, లోక కృష్ణ, కంఠం …

Read More »

ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలోకి

ఎడపల్లి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు హైదరాబాద్‌లో నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్‌ …

Read More »

అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్‌, …

Read More »

ప్రజలు కాంగ్రెస్‌ పాలనను కోరుకుంటున్నారు

రెంజల్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్‌ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో మండల కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ …

Read More »

ఎంపి సమక్షంలో బిజెపిలోకి…

ఎడపల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్‌ వెల్మల విజయ్‌ కుమార్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన …

Read More »

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడాపహాడ్‌ దర్గాకు వెళ్తూ ప్రమాదానికి గురై నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం మానాలా వాసులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం నాడు పరామర్శించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి …

Read More »

ఓటరు జాబితాపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »