కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు …
Read More »బోధన్ నుండి నాలుగు లేన్ల రోడ్డు మంజూరు
హైదరాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్ నుండి మద్నూర్ వయా రుద్రూర్ వరకు (ఎన్హెచ్-63) 38 కి.మీ పొడవు గల డబుల్ లేన్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఎన్హెచ్ఏఐ మంజూరుకు కృషి చేసిన జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన …
Read More »అభివృద్దే మన ఆయుధం
ఆర్మూర్, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమగ్రాభివృద్ధి, సబ్బండవర్గాల సంక్షేమమే మన ఆయుధమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో శనివారం జీవన్ రెడ్డి అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్, ఇస్సాపల్లి, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఆమ్దాపూర్, రాంపూర్, …
Read More »బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి, మే 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఓటర్ల జాబితాలలో మృతి వారి పేర్లు తొలగింపు పై రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వారిగా మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని …
Read More »ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి
నిజామాబాద్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుగాలం శ్రమించి పండిరచిన పంట చేతికందిన దశలో దురదృష్టవశాత్తు కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. …
Read More »జర్నలిస్ట్ను పరామర్శించిన పీవీఆర్
ఆర్మూర్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు వడ్ల తిరుపతికి ప్రమాదవశాత్తు చేతికి గాయం అయింది. ఆర్మూర్లోని గంగ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ ఏలేటి అమృత రాంరెడ్డి జర్నలిస్ట్ తిరుపతికి మెరుగైన వైద్యం అందించారు. విషయం తెలుసుకున్న బిజెపి నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుక్రవారం మామిడిపల్లిలోని వారి ఇంటికి …
Read More »ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కేంద్రాల్లో ఉన్న ఈవీఎంల, వివి ప్యాడ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »రైతును నిలువు దోపిడి చేస్తున్న రైస్ మిల్లర్లు…
బాన్సువాడ, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …
Read More »బీజేపీలోకి బీఆరెస్ సర్పంచ్…
ఎడపల్లి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్ సర్పంచ్ కోలా ఇంద్ర కరణ్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …
Read More »చలివేంద్రం ప్రారంభం
ఆర్మూర్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్ష స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని ఖాందేష్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శనివారం ఆర్మూర్ నియోజజవర్గ ఇంచార్జి ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడము కోసం తమ వంతు కృషి చేయాలనే ఉద్దేశ్యముతో రక్ష స్వచ్చంధ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు …
Read More »