Political

రంజాన్‌ కానుకలు పంపిణీ

రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలో రంజాన్‌ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ మైనార్టీల కోసం అందజేసిన రంజాన్‌ కానుకలను గురువారం మైనార్టీ మండల అధ్యక్షుడు గఫర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు లతీఫ్‌ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మైనార్టీల కోసం ఎమ్మెల్యే షకీల్‌ సొంతంగా రంజాన్‌ …

Read More »

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది…

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి లోని వీ.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కె9 విలేఖరి ప్రవీణ్‌ రెడ్డి తన జన్మదినం మరియు పెళ్లి రోజును పురస్కరించుకొని శనివారం రక్తదానం చేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవా దళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా …

Read More »

ఘనంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఎడపల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో పార్టీ జండాను ఎగురవేసి బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుకొన్నారు. మండల అధ్యక్షులు కమలాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారికంగా ఏప్రిల్‌ 6, …

Read More »

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

రెంజల్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జడ్పిటిసి మేక విజయ సంతోష్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రెంజల్‌, తాడ్‌బిలోలి, బోర్గం, నీలా, కందకుర్తి, దూపల్లి, వీరన్నగుట్ట, కళ్యాపూర్‌, దండిగుట్ట గ్రామాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌ మాట్లాడుతూ. .కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనేక …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండలం ఉత్నూరు, ధర్మారావు పెట్‌, సదాశివ నగర్‌ గ్రామనికి చెందిన బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు, యువకులు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

ఆర్మూర్‌లో కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ని రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా పోలీసులను ఉసిగొలిపి ఎందుకు అరెస్టు చేశారో తెలపకుండానే పోలీస్‌ స్టేషన్‌కు తరలించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కెనాల్‌ బ్రిడ్జి పైన కేసీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర …

Read More »

బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

నందిపేట్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్ధరాత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అక్రమ అరెస్ట్‌ కు నిరసనగా బుధవారం నందిపేట్‌ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూతం సాయరెడ్డి, జిల్లా సెక్రెటరీ పోతుగంటి సురేందర్‌, కిషోర్‌ …

Read More »

దొడ్డి కొమరయ్య, ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగిస్తాం

కామరెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బిఆర్‌ఎస్‌ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి, అలాగే మొగల్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి బీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముందస్తుగా ఆసుపత్రి ఖర్చులకోసం, మరియు ఆపరేషన్‌ తర్వాత ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సహకారంతో, నిజామాబాద్‌ గ్రామీణ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి రూ. 14 లక్షల 18 వేల 100 …

Read More »

పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణీ

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం సంబంధించిన సభ్యత్వ నమోదు చేసిన బూత్‌ ఎన్రోలర్స్‌కు, ఆ గ్రామానికీ సంబందించిన ముఖ్య నాయకులకు కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »