Political

రాహుల్‌ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికం

రెంజల్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో పెరుగుతున్న ప్రజా ఆదరణను చూసి బిజెపి ప్రభుత్వం రాహుల్‌ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాహుల్‌ గాంధీ …

Read More »

మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో మెడికో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సందగిరి రాజశేఖర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సనత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని మెడికల్‌ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డిఎంహెచ్‌ఓ, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ …

Read More »

సిఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పే స్కేల్‌ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్‌ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కి, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ.. సెర్ప్‌ ఉద్యోగస్తుల చిరకాల కల నెరవేరిందని, 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న …

Read More »

అన్ని విధాలా మోర్తాడ్‌ మండల కేంద్రం అభివృద్ది

మోర్తాడ్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసిఆర్‌ దయ వల్ల బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేశామో..అదే ప్రాంతంలో సెంట్రల్‌ లైటింగ్‌ స్విచ్‌ ఆన్‌ చేసి …

Read More »

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలో గాంధీనగర్‌ కాలనీకి చెందిన షేక్‌ బాబు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి మంజూరైన రూ. 2 లక్షలు బిఆర్‌ఎస్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ చెక్కును వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి …

Read More »

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

రెంజల్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది …

Read More »

కోమన్‌పల్లి గ్రామపంచాయతీకి అవార్డు

ఆర్మూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా కోమన్‌ పల్లి గ్రామ పంచాయితీ స్నేహపురితమైన మహిళా విభాగంలో ఎంపికైంది. కాగా శనివారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చేతుల మీదుగ జ్ఞాపిక అందజేసి సన్మానించారు. గ్రామ పంచాయతీ పాలక సిబ్బందికి, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌, అంగన్‌వాడి టీచర్‌, ఐకేపీ సిఏ, …

Read More »

ప్రభుత్వ సుపరిపాలనతోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట పండుతోంది రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ దార్శనికత, సమర్ధవంతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు పకడ్బందీగా …

Read More »

ప్రతి ఎకరాకు సాగు నీరు…

వేల్పూర్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్‌ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …

Read More »

సీ.పీ.ఆర్‌ శిక్షణను ప్రారంభించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి అందిస్తున్న సీ.పీ.ఆర్‌ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »