Political

బూత్‌ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలి…

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీ …

Read More »

పొందుర్తిలో వన్‌ డే వన్‌ బూత్‌ కార్యకమ్రం

కామరెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం …

Read More »

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాజీనామా..

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోని అన్ని వర్గాల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని స్థానిక బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం మాజీ మంత్రి మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లుగా విద్యార్థి ఉద్యమ నాయకుడు చందు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ నేడు తెలంగాణ ఉద్యమకారులుగా ప్రజలకు …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్‌

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్‌ అని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్‌ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో …

Read More »

బండి సంజయ్‌ పై చర్యలు తీసుకోవాలి

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …

Read More »

అనాథ ఆడపిల్లలకు అండగా…

నిజామాబాద్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలరోజుల క్రితం ఇందలవాయి మండల కేంద్రంలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన పానాటి రాములు, ఆయన భార్య సత్యవా భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో ఘటన స్థలంలో మరణించారు. వారితో పాటు వారి కూతురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్‌ నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. …

Read More »

బీర్కూర్‌లో బిజెపి దీక్ష

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రీతి నాయక్‌ మృతి విషయంలో దీక్షకు మద్దతుగా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ప్రీతి నాయక్‌ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, రోజుకో ప్రకటన చేస్తూ కేసు ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి …

Read More »

తారిఖ్‌ అన్సారీకి మంత్రి వేముల శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ నూతన ఛైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు సహకరించినందుకు మంత్రికి దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా తారిక్‌ అన్సారీకి మంత్రి వేముల పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్‌ తినిపించి …

Read More »

పేదల కడుపు కొడుతూ… ఆదాని, అంబానీలకు దోచి పెడుతున్న మోడీ

నిజామాబాద్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి మోడీ పేద ప్రజల కడుపు కొడుతూ తన స్నేహితులైన ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. గ్యాస్‌ ధరలు గడియ గడియకు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, ఆడ బిడ్డలకు మరింత భారంగా మార్చుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ధర్నా …

Read More »

చదువులో రాణించి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి

రెంజల్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువుతో పాటు తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత ఉండాలని మండల విద్యాశాఖాధికారి గణేష్‌ రావు అన్నారు. గురువారం మండలంలోని సాటాపూర్‌లోని యూనీక్‌ పబ్లిక్‌ స్కూల్‌ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సంస్కృతి, సాంప్రదాయాలు దేశభక్తిని చాటే నృత్యాలు చేసి చూపరులను అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఈఓ గణేష్‌ రావు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »