Political

ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటిలో ప్రతి ముఖంలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్‌ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరానికి చెందిన 198లబ్దిదారులకు 298 కల్యాణ లక్ష్మీ చెక్కులకు గాను రు.1,98,22,968 అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమం-ప్రతి ఒక్కరి ముఖంలో …

Read More »

ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్‌ నాయకులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పై సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్‌ రెడ్డి పైన ఆర్మూర్‌ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు …

Read More »

ప్రభుత్వ తీరును ఎండగట్టెందుకే హాత్‌ సే హాత్‌ జోడు యాత్ర

రెంజల్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీపీ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ అన్నారు. సోమవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్‌ సే హత్‌ హాజో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ …

Read More »

దారులన్నీ నాందేడ్‌ వైపే

గులాబీమయమైన నాందేడ్‌ పట్టణం నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ సభకు నాందేడ్‌ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్‌ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్‌ సభకు …

Read More »

బీర్కూర్‌లో హత్‌ సే హత్‌ జోడో

బీర్కూర్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం బీర్కూరు మండలంలోని దామరంచ, అన్నారం, చించోలి,కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాలలో హత్‌ సే హత్‌ జోడో కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ నిర్వహించిన …

Read More »

ప్రతి శక్తి కేంద్రం స్థాయిలో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ అధ్యక్షతన రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్‌ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని కేంద్ర బడ్జెట్‌లో …

Read More »

విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు అభినందనీయం..

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్‌ కేటాయింపుల్లో విద్యారంగానికి చేయూతనిచ్చే కేటాయింపులను చేయడం అభినందనీయమని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతే ఈసారి విద్యా రంగానికి నిధుల కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలో 38 వేల ఉపాధ్యాయుల నియామకం,740 …

Read More »

పోరాట యోధురాలు ఐలమ్మ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుద పోరాట యోదురాలు చాకలి ఐలమ్మ స్త్రీ సమాజానికి ఆదర్శమని దర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్‌ అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్‌ ఆర్థిక ప్రణాళికా సంఘ సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్‌ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి …

Read More »

డబ్బులు వచ్చే వరకు బిజెపి అండగా ఉంటుంది

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం బకాయి పడిన వడ్డీ లేని రుణాల బకాయిలు, స్రీ నిధి వడ్డీ, అభయ హస్తం డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో దోమకొండ మండలంలోని అన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు, అనంతరం ఎంపిడివో కార్యాలయానికి చేరుకుని వినతి …

Read More »

కాంగ్రెస్‌ నేతకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

కామరెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల రైతు బందు అధ్యక్షులు గుర్జల నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ ప్లోర్‌ లీడర్‌ నా రెడ్డి మోహన్‌ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఉప్పల్‌ వాయి గ్రామ మాజీ కారోబార్‌ దోనుకంటి కుమార్‌ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »