బోధన్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో నివసించే ముఖేడ్ రాములు (42) ఈ నెల 25 రాత్రి దామర చెరువులో చేపల వల వేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. కాగా శనివారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కూలీ పని చేసుకుని జీవించే రాములు అప్పుడప్పుడు ఇంట్లో వండుకోవడానికి తన ఇంటి …
Read More »కేటీఆర్ని సత్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేటీఆర్ శనివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి …
Read More »అన్ని వసతులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ శివారులోని తాడ్కోల్ వద్ద కెసిఆర్ నగర్ పిఎస్ఆర్ కాలనీ’’ ఫేజ్ – 2 లో రూ. 29.41 కోట్లతో నూతనంగా నిర్మించిన 504 డబుల్ బెడ్ రూం ఇళ్ళను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. రూ. 90 లక్షలతో నిర్మించే …
Read More »నిరంతర అభివృద్ది, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే. తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన కంటేశ్వర్ కమాన్ వద్ద రైల్వే …
Read More »ఆధునిక పద్దతులతో అధిక పాల ఉత్పత్తి
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆధునిక పద్ధతులు అవలంబించి రైతులు అధిక పాలు ఉత్పత్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రైతులు పాలు పితికే యంత్రాలు ఉపయోగించాలని తెలిపారు. హైడ్రోఫోనిక్స్ గడ్డి పెంచే విధానం …
Read More »సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావించబడుతుందని అన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉదయం 9.30 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో …
Read More »ఆడపిల్లలు సమాజానికి మణిహారం
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (బిబిబిపి పథకంలో భాగంగా) పెద్ద ఎత్తున జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో బాలికలను ఉన్నత చదువులు …
Read More »ఏసీడి చార్జీలు చెల్లించకండి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న అదనపు కరెంటు బిల్లుకు నిరసనగా మంగళవారం పవర్ హౌస్ వద్ద ధర్నా నిర్వహించి సుపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్కి మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు …
Read More »బందుకు సహకరించిన వ్యాపారస్తులకు ధన్యవాదాలు
బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి …
Read More »బంజారాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఘనత రాంరావు మహారాజ్దే
బాన్సువాడ, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంజరులను ఆధ్యాత్మికత వైపు మంచి మార్గంలో నడిచే విధంగా కృషి చేసిన ఘనత రామారావు మహారాజ్ కి దక్కుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తండాలో బంజారా గురువు రామారావు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »